Category జాతీయం

kcr speech

శ్రీనగర్‌, ఆగస్ట్ 16 : ‌జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పహల్గామ్‌లోని ఫ్రిస్లాన్‌ ‌చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిలవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. చాలా మంది సైనికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని…

వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి

వర్ధంతి సందర్భంగా సదైవ అటల్‌ ‌వద్ద ప్రముఖుల శ్రద్దాంజలి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురి నివాళి న్యూ దిల్లీ, ఆగస్ట్ 16 : ‌దివంగత ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీ,…

2047 ‌సరే..2022 వాగ్దానలా సంగతేంటి !

ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధాని మోడీకి కెటిఆర్‌ ‌ప్రశ్నలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: ‌గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌ ‌నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్‌ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సోమవారం ఎర్రకోట వేదికగా…

అవినీతి, బంధుప్రీతి..దేశానికి అత్యంత ప్రమాదకరం

ఈ రెండు సవాళ్ల ప్రజలు కలిసి పోరాడాలి అర్హులు, ప్రతిభావంతులకే అవకాశాలు దక్కాలి నారీ శక్తిని గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలి ఏది చేసినా ఇండియా ఫస్ట్ అన్న సంకల్పం రావాలి ఐదు తీర్మానాలు, నవ సంకల్పంతో ముందుకు అభివృద్ధి చెందిన భారత్‌గా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ కలసి ముందడుగు వేస్తేనే సమరయోధుల…

స్టాక్‌ ‌మార్కెట్‌ ‌బిగ్‌ ‌బుల్‌, ‌ప్రముఖ వ్యాపారవేత్త… రాకేష్‌ ‌ఝున్‌ఝున్‌వాలా మృతి

దేశీయ స్టాక్‌ ‌మార్కెట్‌ ‌బిగ్‌బుల్‌ ‌రాకేష్‌ ‌ఝున్‌ఝున్‌ ‌వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ముంబయిలోని క్యాండీ బ్రీచ్‌ ‌హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం హాస్పిటల్‌ ‌నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఝున్‌ ‌ఝన్‌ ‌వాలా మరో సారి…

వరుసగా తొమ్మిదోసారి.. ఎరక్రోటపై జెండా ఎగరేయనున్న ప్రధాని మోడి

వజ్రోత్సవ వేళ జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం నూ దిల్లీ, ఆగస్టు14 : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, వరుసగా తొమ్మిదోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతదేశ స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా పంద్రాగస్టు వేడుక చాలా ముఖ్యమైనది. వేడుకల్లో…

వ్యాపారి ఇంట్లో ఐటి దాడులు కట్టలుగా దొరికిన నగదు నిల్వలు

మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్‌ ‌పట్టణాల్లో ఉక్కు, వస్త్ర, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం నిర్వహించే వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా…

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం

21 శంకుస్థాపనకు చురుగ్గా ఏర్పాట్లు తిరుమల,అగస్ట్11: ‌ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్‌ ‌బాలాజీ కా మందిర్‌ ‌భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను…