ట్రాక్టర్ను ఢీకొన్న ట్రక్..పదిమంది మృతి
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇంటౌజా ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. సీతాపూర్లోని అటారియాకు చెందిన ఓ కుటుంబం ఇంటౌజాలోని ఉనై దుర్గాదేవి ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మంది…
