Category జాతీయం

భారత్‌ ‌జోడో యాత్ర భారత దేశ శక్తికి ప్రతీక ఆపే శక్తి ఎవరికీ లేదు

బిజెపి పాలిత రాష్ట్రం కర్నాటకలో ప్రవేశించిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర స్వాగతం పలికిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డికె శివకుమార్‌, ‌తదితర పార్టీ నాయకులు బెంగళూరు, సెప్టెంబర్‌ 30 : ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 23వ రోజు శుక్రవారం మొదటిసారిగా…

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన మోదీ

ప్రయాణికులతో ముచ్చట్లు..రైలు పనితీరుపై ఆరా వందేభారత్‌ ‌రైలులో విమాన తరహా సౌర్యాలు గాంధీనగర్‌, ‌సెప్టెంబర్‌ 30 : ‌గుజరాత్‌ ‌రాజధాని గాంధీనగర్‌-‌ముంబై మధ్య వందే భారత్‌ ఎక్స్ ‌ప్రెస్‌ ‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్‌ ‌పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి గాంధీనగర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌లో జెండా ఊపి ఈ రైలును…

‌బ్రహ్మపుత్రలో పడవ బోల్తా – ఏడుగురు గల్లంతు

అసోం రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా పడి.. ఏడుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో సుమారు 30 మందితో పడవ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన పడవలో ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు సహా పలువురు ప్రయాణం చేస్తునట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.…

అబార్షన్‌ ‌మహిళల హక్కు

వివాహితలు, అవివాహితలకు కూడా ఒకే చట్టం పరస్పర అంగీకారంతో 24 వారాల గర్భాన్ని మహిళలు తొలగించుకోవచ్చు మెడికల్‌ ‌టర్మినేషన్‌ ‌కేసులో సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన తీర్పు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 29(ఆర్‌ఎన్‌ఎ) : అబార్షన్‌ ‌మహిళల హక్కు అని సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహిత, అవివాహితులకు అబార్షన్‌ ‌హక్కు విషయంలో సుప్రీమ్‌ ‌కోర్టు…

స్వర్ణదేవాలయంలో అల్లు అర్జున్‌ ‌సందడి

భార్య స్నేహ పుట్టునరోజు వేడుకలు అమృత్‌సర్‌, ‌సెప్టెంబర్‌ 29 : ‌హీరో అల్లు అర్జున్‌ అమృత్‌సర్‌ ‌లోని గోల్డెన్‌ ‌టెంపుల్‌లో కుటుబసభ్యులతో కలిసి సందడి చేశారు. తన సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని అల్లు అర్జున్‌ ‌సందర్శించారు. తన భార్య, పిల్లలతో కలిసి స్వర్ణ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే…

సమాజ్‌వాది అధ్యక్షుడిగా మరోమారు అఖిలేశ్‌ ఎన్నిక

వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపడమే లక్ష్యమని ప్రకటన లక్నో,సెప్టెంబర్‌29 : ‌సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌మరోసారి ఎన్నికయ్యారు. అఖిలేష్‌ ‌యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు..సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌ ‌గోపాల్‌ ‌యాదవ్‌ ‌ప్రకటించారు. ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్‌ ‌శాఖ అధ్యక్షునిగా నరేశ్‌ ఉత్తమ్‌ ‌పటేల్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా 2024…

పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాపై నిషేధం

అనుబంధ సంస్థలపైనా నిషేధం విధింపు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 28 : ‌గత కొన్ని రోజులు సంచలనంగా మారిన పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా సంస్థ విషయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిఎఫ్‌ఐ…

ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ‌ముందు బతుకమ్మ సందడి

ఆడిపాడిన తెలంగాణ వాసులు.. జతకట్టిన స్థానిక మహిళలు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 27 : ‌తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ని ఖండాతరాల్లో వ్యాపింపజేసిన గొప్ప పండుగ బతుకమ్మ. మన తెలుగు వారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే మన సాంప్రదాయలను వెలుగెత్తి చాటుతున్నారు. తాజాగా ఆస్టేల్రియాలో ఉన్న తెలుగు వారు ఆ దేశ పార్లమెంట్‌ ఎదుట…

టెంపో వాగులో పడి ఏడుగురు దుర్మరణం

సిమ్లా, సెప్టెంబర్‌ 26 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు…