స్కూల్ విద్యార్థుల బస్సుకు ఘోర ప్రమాదం
విహారయాత్రలో విషాదంచోటుచేసుకుంది. కేరళ పాలపక్కడ్లో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. పాలక్కడ్ జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి ఓ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు, కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం..…
