చైనాలో మళ్లీ పెరుగుతున్న కొత్త కొరోనా కేసులు
వరుసగా మూడోరోజు వేయి కేసులు నమోదు ఆంక్షలను కఠినం చేసిన డ్రాగన్ దేశం చైనాలో గురువారం వరుసగా మూడో రోజున కూడా 1000కి పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మధ్య చైనాలోని వూహాన్ నగరం నుంచి వాయవ్యంలోని షినింగ్ నగరం వరకు కొవిడ్ ఆంక్షలను రెట్టింపు చేశారు. అక్కడ కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు దిగులుగా…
