Category ఎడిటోరియల్

ఇం‌తకూ వడ్లు ఎవరు కొంటరు..!

గతవానాకాలం నుండి ఇప్పుడు యాసంగి పంటవరకు వడ్లు ఎవరు కొనాలన్న పంచాయితీ తెగుతులేదు . దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పుడు కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కాదు మేము కొనలేము రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. గడచిన…

దేశ రాజకీయాల్లో ప్రత్యేతను చాటుకుంటున్న ‘ఆప్‌’

‌దేశ రాజకీయాల్లో ఆనతి కాలంలోనే  ఆమ్‌ ఆద్మీపార్టీ విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక అతి సామాన్యమైన వ్యక్తి నెలకొల్పిన పార్టీ ఇది. అంతేకాదు రాజకీయాలంటే బాగా డబ్బు, డాబు, కండబలం ఉన్నవారికే పరిమితం అనుకుంటున్న తరుణంలో అతి సామాన్యులు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి, పాలనా అధికారాన్ని చేపట్టవచ్చని…

గందరగోళంగా మారిన వరి కొనుగోలు

వరి కొనుగోలు మరోసారి గందరగోళంలోపడింది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదన్నది కేంద్రం ప్రభుత్వాలు పరస్పరం విమర్షించుకోవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వరి కొనుగోలు విషయంలో ఏర్పడిన గందరగోళమే, ఈ వేసవిలో కూడా ఏర్పడనుందని రైతులో భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్రంతో అమీ…

రష్యాకు భారత్‌ ‌భయపడుతున్నదా ?

రష్యా వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసే విషయంలో భారత్‌ ‌వెనుకాడటం చూస్తుంటే రష్యాను చూసి భారత్‌ ‌భయపడుతున్నదన్నది స్పష్టమవుతున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న సందర్భంగా ‘నాటో’ దేశాలు రష్యాపై పలు ఆంక్షలను విధిస్తూ వొస్తున్నాయి. దీనివల్ల రష్యా ఆర్థిక పరిస్థితి క్రమేణా క్షీణిస్తూ వస్తున్నది. రష్యాలో నిత్యవసరాల ధరలు మిన్నంటుతున్నాయి. ఉపాధి…

వెన్నాడుతున్న మహమ్మారి

కొరోనా మహమ్మారి ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఇప్పటి వరకు మూడు వేరియంట్‌లతో ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. కొట్లాది మందిని వ్యాధిగ్రస్తులను చేయడంతోపాటు, లక్షల సంఖ్యలో జనాన్ని ఆహుతి తీసుకుంది. చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరినీ ఆవహించిన ఈ మహమ్మారి థర్డ్ ‌వేరియంట్‌తో కాస్తా తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌పేరుతో…

అధ్యక్షుడి ఎన్నికపై కాంగ్రెస్‌లో మల్లగుల్లాలు

జాతీయ అధ్యక్షుడి ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. నూటా ముప్పై ఏళ్ళ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌కు కేంద్రంలో నాయకత్వ లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. దాదాపు 2019 నుండి ఆ పార్టీ పూర్తి స్థాయి నాయకుడిని ఎన్నుకోలేకపోతున్నది. అనారోగ్యంగా ఉన్నా సోనియాగాంధీయే పార్టీ తాత్కాలిక అధినేతగా నెట్టుకొస్తున్నది. అయితే పేరుకే సోనియాగాంధీ అధినేతగా…

నాయకత్వ మార్పును కోరుకుంటున్న కాంగ్రెస్‌

‌వృద్ధ కాంగ్రెస్‌ ‌పార్టీ మరి కొద్ది సంవత్సరాల్లో పూర్తిగా కనుమరుగు అవుతుందా ? ఇదే ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చగా మారింది. దశాబ్ధాల కాలంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారడమే ఈ అనుమానానికి కారణమవుతున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నిక) ఫలితాలను పరిశీలించినప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ తన…