Category ముఖ్యాంశాలు

మునుగోడు ఎన్నిక ఏర్పాట్లు పూర్తి

298 పోలింగ్‌ ‌కేంద్రాలు…అన్ని కేంద్రాల్లో వెబ్‌ ‌కాస్టింగ్‌ ‌రాష్ట్ర ఎన్నికల ధ్రానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌తెలిపారు. నవంబర్‌ 3‌న జరిగే ఎన్నకల రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల పోలింగ్‌ ‌జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది వోటర్లు…

రాహుల్‌ ‌జోడో యాత్రలో పాల్గొనండి

రేపటి భవిష్యత్‌ ‌కోసం కదలిరండి రాష్ట్ర ప్రజలకు రేవంత్‌ ‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలుపుతూ యాత్రలో పాల్గొనాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ రేపటి భవిష్యత్‌ ‌కోసం రాహుల్‌కు మద్దతుగా నిలవాలని…

షాద్‌నగర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు విశేష స్పందన

నియోజక వర్గంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ అడుగడుగునా రాహుల్‌ ‌గాంధీకి నీరాజనాలు నేడు హైదరాబాద్‌కు ఖర్గే..పాదయాత్రలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 31 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 54వ రోజు, రాష్ట్రంలో 6వ రోజు షాద్‌నగర్‌ ‌నియోజక వర్గంలో పెద్ద ఎత్తున…

షాపూర్‌ ‌వద్ద రద్దయిన రాహుల్‌ ‌కార్నర్‌ ‌సభ

పాలమాకుల వద్ద రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు భద్రతా కారణాల వల్ల రద్దయినట్లు సమాచారం ప్రతి రోజు పాద యాత్ర అనంతరం సమీపంలోని ఏదో ఒక సెంటర్‌లో రాహుల్‌ ‌గాంధీ కార్నర్‌ ‌మీటింగ్‌ ‌నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం పెద్ద షాపూర్‌ ‌గేటు వద్ద రాహుల్‌ ‌గాంధీ సభను…

ఇక రాష్ట్రంలో సిబిఐకి నో ఎంట్రీ

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…జిఓ జారీ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ‌రాష్ట్రంలో సిబిఐ నేరుగా దర్యాప్తు చేసుకోవడానికి ఇదివరకు ఉన్న అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జీఓ 51ని జారీ చేశారు. గతంలో సిబిఐకి ఇచ్చిన…

ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారు

రాజగోపాల్‌ ‌రెడ్డి సవాల్‌ను కెసిఆర్‌ ‌స్వీకరించాలి మీడియా సమావేశంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారని సిఎం కెసిఆర్‌ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశించారు. ఈ విషయంలో తమ అభ్యర్థి రాజగోపాల్‌ ‌రెడ్డి సవాల్‌ను కెసిఆర్‌ ‌స్వీకరించాలని ఆయన ఆదివారం…

మునుగోడు బిజెపి అభ్యర్థి.. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి భారీగా నగదు బదిలీ

కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌‌ఫిర్యాదు మునుగోడు ఎప ఎన్నికలో పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌ ‌రెడ్డికి చెందిన సంస్థ నుండి పలువురు వ్యక్తులు, స్థానిక వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసారని కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫిర్యాదు చేసింది. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి రూ. 5.22 కోట్లు స్థానిక…

టిఆర్‌ఎస్‌ ‌వైఖరిపై విసుగెత్తిన ప్రజలు

ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో అభాసుపాలు : బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌తప్పు చేయకుంటే కెసిఆర్‌కు సిబిఐ అంటే భయమెందుకు : బిజెపి నేత డికె అరుణ హైదరాబాద్‌, అక్టోబర్‌, అక్టోబర్‌ 30 : ‌మునుగోడు ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బిజెపి ఎంపి డా।। లక్ష్మణ్‌ అన్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో…

తెలంగాణలో ఉత్సాహంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు, వేలాదిగా ప్రజలు ఆదివాసీలతో కలసి గుస్సాడి నృత్యం చేసిన రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో భారీ జనసందోహం నడుమ..రాహుల్‌ ‌శనివారం ఉదయం ధర్మాపూర్‌…