Category ముఖ్యాంశాలు

స్వామీజీలతో ప్రభుత్వాలు కూలుతాయా..?

అంత బలహీనంగా కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఉందా కెసిఆర్‌ ‌నడిపిన డ్రామాలో ఉన్నదెవరో తేల్చాలి వారితో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు అలాంటి వారితో వ్యవహారాలు నడపాల్సిన ఖర్మలేదు నలుగురు ఎమ్మెల్యేల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకున్నదే కెసిఆర్‌ అన్ని పార్టీల వారిని చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర…

రాష్ట్రంలో తొలిసారిగా సిద్ధిపేటలో… సర్కారు హాస్పిటల్‌పై ఆత్మవిశ్వాసం నింపే ఆసరా..

2 వాహనాలతో ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు వయో వృద్ధులకు ఆత్మీయ భరోసా నేడు మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ఆలన కేంద్రం ప్రారంభం సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో సర్కార్‌ ‌దవాఖానఅంటే ఒక నమ్మకం. విశ్వాసం పెంచే దిశగా రాష్ట్ర ఆరోగ్య శాఖ  మంత్రి తన్నీరు హరీష్‌రావు  ప్రత్యేక…

మునుగోడులో ఉపన్యాసాలు తప్ప నిధుల మాటేది ?

ఎలాంటి హామీ ఇవ్వకుండా కెసిఆర్‌ను తిట్టే పని పెట్టారు పోలీస్‌ ‌వ్యవస్థను దుర్వినియోగం చేసిన చరిత్ర టిఆర్‌ఎస్‌కు లేదు ప్రచారంలో బిజెపి నేతల తీరు దారుణమన్న మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో వందల ఉపన్యాసాలు ఇచ్చిన బీజేపీ నేతలు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క హామీ అయినా ఇవ్వలేక పోయారని మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి…

శోభాయమానంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజల నుంచి అనూహ్య స్పందన..భారీ ఎత్తున పాల్గొన్న జనం భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం మియాపూర్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌వద్ద పాద యాత్రలోకి ఒక్కసారిగా చొచ్చుకొచ్చిన జనం పలువురికి గాయాలు…ఉద్రిక్త పరిస్థితి…యాత్ర కొంత మేర రద్దు రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర…

దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌దోచుకుంటున్నారు

జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు ధరణి పోర్టల్‌లో మొదటి పేరు కేసీఆర్‌ ‌దే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు మోడీ తన మిత్రులకు, కేసీఆర్‌ ‌తన బంధువులకు దోచుపెడుతున్నారు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్న కేసీఆర్‌ ‌యాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా ముత్తంగి కార్నర్‌ ‌మీటింగ్‌లో రాహుల్‌ ‌గాంధీ…

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం బుధవారం జరిగిన రాహుల్‌ ‌గాంధీ యాత్రకు భద్రత ఏర్పాట్లు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. మూడంచెల భద్రతా వలయాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆయనకు ప్రత్యేకంగా ఎన్‌ఎస్‌జి దళం ఉన్నప్పటికీ, ప్రజలను నిలువరించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మియాపూర్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌కింద డివైడర్‌పై…

భారత్ జోడో పాద యాత్ర లో అపశృతి..

 బుధవారం భారత్ జోడో పాద యాత్రలో రాహుల్ గాంధీ వెంట నడుస్తున్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రౌత్ పడి పోగా కుడి కనుబొమ్మకు గాయమైంది. ఆయనను హైదరాబాద్‌లోని వాసవి హాస్పిటల్ లో చేర్పించారు. తెలంగాణ పోలీసు ఏసీపీ అతడిని బలంగా నెట్టడంతో నేలపై పడిపోయి నట్లు తెలుస్తుంది.  తీవ్రమైన గాయంతో  తలను గాయం నుండి కాపాడుతుండగా, అతని…

మేడ్చల్ జిల్లా లో ప్రవేశించిన భారత్ జోడో

  – రాహుల్ రాకతో జనసంద్రమైన రోడ్లు.. – స్థానిక నాయకుల ఘనస్వాగతం… మేడ్చల్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబరు 02: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర జోరందుకున్నది. స్థానిక నాయకులతో కలిసి బుధవారంకూకట్ పల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈసందర్భంగా బాలానగర్ శోభన వద్ద కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున…

నేటితో ముగియనున్న మునుగోడు ప్రచారం

పరస్పర విమర్శలతో వేడెక్కిన వాతావరణం మునుగోడు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ‌మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. అన్ని పార్టీల నేతలు ఊరూరా వోటర్లను అభ్యర్థించే పనిలో పడ్డాయి. కాంగ్రెస్‌, ‌బిజెపిలతో పాటు అధికార టిఆర్‌ఎస్‌ ‌కూడా జోరుగా ప్రచారం చేపట్టింది. పరస్పర…