Category ముఖ్యాంశాలు

తాము వదిలిన బాణం

తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌30 :‌వైఎస్సార్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్‌ ‌చేశారు. తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం…

తెలంగాణలో గణనీయంగా తగ్గిన మాతృమరణాలు

అతి తక్కువ ఎంఎంఆర్‌ ‌లో దేశంలోనే మూడో స్థానం శాంపిల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌సిస్టం బులిటెన్‌ ‌ప్రకారం, 56 నుంచి 43కు తగ్గుదల సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ మతాశిశు సంరక్షణ చర్యలు హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ఎంఎంఆర్‌ ‌తగ్గుదలలో వెనుబడ్డ డబుల్‌ ఇం‌జిన్‌ ‌రాష్ట్రాలు ప్రజాతంత్ర డెస్క్, ‌నవంబర్‌ 30…

తెలంగాణలో పాదయాత్ర కాదు..ఎపిలో ఓదార్పు యాత్ర చేయాలి

ఏ ఎంబసీలో షర్మిల వీసా తీసుకుని షర్మిల వొచ్చారు తండ్రి లాగానే విషపు నవ్వుతో బయలుదేరారు విభజన సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదు తెలంగాణ అభివృద్ధ్దిపై విషప్రచారాలు చేస్తున్న షర్మిల షర్మిల వెనక ఉన్నదెవరో త్వరలోనే బయట పెడతాం తెలంగాణను దోచుకునే కుట్రలో భాగంగానే పాదయాత్ర డియా సమావేశంలో ఘాటు విమర్శలు చేసి గొంగిడి సునీత,మాలోత్‌…

తెలంగాణపై విషం చిమ్ముతున్న షర్మిల

తండ్రి అధికారన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు సంపాదన తెలంగాణకు వ్యతిరేకంగా జగన్‌ ‌పార్లమెంటులో ప్లకార్డుల ప్రదర్శన అన్నీ మరచి ఇవాళ తెలంగాణ సిఎం కెసిఆర్‌పై విమర్శలు మరోమారు దోచుకోవడానికి వస్తున్న సీమాంధ్రులు డియా సమావేశంలో మండిపడ్డ బాల్క సుమన్‌ ‌హైదరాబాద్‌,‌నవంబర్‌30: ఆం‌ధ్రాప్రాంతం నుంచి వచ్చిన షర్మిల అడ్డగోలుగా మాట్లాడుతుందని ప్రభుత్వ విప్‌ ‌బాల్క సుమన్‌ ‌మండిపడ్డారు.…

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాటం

కెసిఆర్‌ అవినీతి సొమ్మును కక్కిస్తాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా బిజెపిదే అధికారం తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్ధమేనని స్పష్టం…

24 ‌గంటల కరెంట్‌ ‌సప్లై చేసే ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌ ‌చూపినా కెసిఆర్‌కు పాలాభిషేకం

వైఎస్‌ ‌షర్మిల యాత్రపై దాడి దారుణం వైఎస్‌ ‌విగ్రహాన్ని ధ్వంసం చేసిన తీరు క్షంతవ్యం కాదు మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న 24 గంటలు విద్యుత్‌ ‌సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్‌ ఒక్కటి చూపించినా కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌…

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహిస్తామని ప్రకటించారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ్దదె..మూడో…

తెలంగాణ ఉద్యమంలో కీలక సన్నివేశం దీక్షా దివస్‌కు 13 ఏళ్లు

కెసిఆర్‌ ‌దీక్షను గుర్తు చేసుకుంటూ కెటిఆర్‌, ‌కవితల ట్వీట్‌ చరిత్రను మలుపు తిప్పిన నవంబర్‌ 29‌తేదీ చరిత్రలో చిరస్మరణీయ మైన రోజుగా నిలిచిపోతుందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్‌ ‌దీక్ష 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉద్యమ నాయకుడిగా…

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఎకో ఫ్రెండ్లీ నగరంగా తీర్చి దిద్దుతున్నాం రీ ప్లానెట్‌ ఇనిషియేటివ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు దక్కాయని తెలిపారు.…