Category ముఖ్యాంశాలు
కేసీఆర్ కుటుంబాన్ని వొదిలిపెట్టే ప్రసక్తే లేదు
కెసిఆర్ పాత కేసులన్నీ తిరగదోడుతాం రాష్ట్రాన్ని దోచుకుంటూ అప్పుల పాల్జేశారు ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ నిర్మల్, ప్రజాతంత్ర,డిసెంబర్1: కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందా చేసేటోళ్ల అంతు చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగూళురు డ్రగ్స్ స్కాం కేసును మూయించింది…
ఈడి, మోడీలకు అదరం.. బెదరం
ఉద్యమాల గడ్డ తెలంగాణలో బీజేపీ కుట్రలు, కుతంత్రాలు సాగవు ఎన్నికలు వచ్చే రాష్ట్రంలోనే ఈడి, ఐటి సంస్థలు దిగుతాయి దేశంలో 155 మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణలో ఒక్కటి ఎందుకు ఇవ్వలే? కేంద్ర ప్రభుత్వ దమన నీతి పై మంత్రి హరీష్ రావు ఫైర్ జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ…
జైల్లో పెడతారా ..పెట్టుకోండి
మోదీకన్నా ముందే ఈడి వొచ్చింది లీకులతో తమ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర ఎలాంటి విచారణకైనా తాము సిద్దమే ఎలాంటి కుంభకోణాలతో మాకు సంబంధం లేదు ఎన్నికల్లో దెబ్బ తీసేందుకే ఈడి, ఐటిలతో దాడులు 8 ఏళ్లలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చారు మోదీ తన పంథాను మార్చుకోవాల్సిందే డియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఏం చేస్తారు..జైల్లో…
నేటి నుంచి బ్రేక్ దర్శనాల్లో మార్పులు
తిరుమల,నవంబర్30: తిరుమల శ్రీవారి బ్రేక దర్శన వేళలను మార్చారు. స్వామిని దర్శించుకునే బ్రేక్ దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ పక్రియ చేపడుతున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు…
పంటపొలాల్లో భారీ కొండ చిలువ ప్రత్యక్షం
శ్రీ సత్య సాయి,నవంబర్30 : జిల్లాలోని బుక్కపట్నం మండలం మారాల గ్రామ సపంలోని పంట పొలాల్లో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. మామిడి తోటలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం అవడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులక సమాచారం అందించారు. పుట్టపర్తికి చెందిన స్నేక్ క్యాచర్ మూర్తి అక్కడకు చేరుకుని…
ఎపి సిఎస్గా జవహర్ రెడ్డి బాధ్యతలు
సచివాలయంలో పలువురు అధికారుల అభినందనలు అమరావతి,నవంబర్30 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహర్రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టాల్సింది ఉండగా నేడు ముహూర్తం బాగుండటంతో వెంటనే స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్లో ఆయన బాధ్యతలు చేపట్టారు.…
సీమ అభివృద్ధ్దిపై లోపించిన చిత్తశుద్ధ్ది
కడప ఉక్కుపై తొలగని అనిశ్చితి సీమ ప్రాజెక్టులపై ఏళ్లు గడుస్తున్నా కానరాని పట్టింపు కడప,నవంబర్30 : తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 30 శాతం,…
అంగన్ వాడీలకు ఆత్మగౌరం
ఆత్మ విశ్వాసం నింపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ దే.. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ లో తక్కువ వేతనాలు అంగన్ వాడీలకు అధిక వేతనాలు ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ డబుల్ ఇంజన్ పాలిస్తున్న ప్రాంతాల్లో సైతం అంగన్ వాడీలకు అరకొర వేతనాలు అంగన్వాడీ ప్రజా సేవలను…
