Category ముఖ్యాంశాలు

సెంట్రల్‌ ‌వర్సిటీ ఫ్రొఫెసర్‌ ‌ఘాతుకం

విదేశీ విద్యార్థిపై అత్యాచార యత్నం పోలీస్‌ ‌కేసు నమోదు..ప్రొఫెసర్‌ ‌సస్పెన్షన్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. బాధితురాలు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.…

ఇ‌స్రో సైంటిస్టు నంబినారాయణ కేసు

మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు బెయిల్‌ ‌రద్దు సుప్రీం కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 2 (ఆర్‌ఎన్‌ఎ): ఇ‌స్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను గూఢచర్యం కుట్ర కేసులో ఇరికించిన మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును తిరిగి…

పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్

‌కెసిఆర్‌ ‌తీరుతో దేశమంతా నవ్వుకుంటోంది లిక్కర్‌ ‌దందాల్లో కవిత వేలకోట్ల పెట్టుబడులు నందన్‌ ‌గ్రామ రచ్చబండలో బండి సంజయ్‌ ‌విమర్శలు పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ ‌కావడంతో సీఎం కేసీఆర్‌ ‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.నిర్మల్‌ ‌జిల్లా ముథోల్‌ ‌నియోజకవర్గంలోని నందన్‌ ‌గ్రామంలో పాదయాత్ర…

సుప్రీంలో మహిళా ధర్మాసనం ఏర్పాటు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సుప్రీంకోర్టులో మరోసారి పూర్తి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జస్టిస్‌ ‌హిమా కొహ్లీ, జస్టిస్‌ ఎం.‌త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డి.వై. చంద్రచూడ్‌ ‌బుధవారం నియమించారు. గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివాహ వివాదాలకు సంబంధించిన 10…

సునందపుష్కర్‌ ‌మృతి కేసు మరోమారు శశిధరూర్‌కు దిల్లీకోర్టు నోటీసులు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు అప్పీలు చేయడంతో దిల్లీ హైకోర్టు గురువారం కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌కు నోటీసు జారీ చేసింది. సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు 2021 ఆగస్టు 18న శశి థరూర్‌ను కేసు…

చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఆర్మీ

ఉద్యోగుల గల్లంతు ఒంగోలు,డిసెంబర్‌1 : ‌ప్రకాశం జిల్లా బెస్తవారి పేట మండలం పూసలపాడులో విషాదం చోటుచేసుకుంది. చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు గల్లంతయ్యారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా పూసలపాడు చెందిన కర్నాటి రామచంద్రా రెడ్డి మృతదేహం లభ్యమైంది. మరో వ్యక్తి శివకోటి రెడ్డి కోసం పోలీసులు చెక్‌డ్యామ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.…

మరింత పక్కాగా ఇంటర్‌నెట్‌ ‌సేవలు

ముంబై,డిసెంబర్‌1 : ‌కస్టమర్లకు ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌సేవలు మరింత సురక్షితంగా అందించేందుకు ఎస్బీఐ చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్‌ ‌లావాదేవీలు చేయాలంటే ఇకపై రిజిస్టర్డ్ ఈ ‌మెయిల్‌ అ‌డ్రస్‌ ‌కు వచ్చిన ఓటీపీని వాడాల్సి ఉంటుంది. సైబర్‌ ‌నేరాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ‌లో పోస్ట్ ‌చేసింది. ఇప్పటి వరకు…

పోలవరంను గోదావరిలో కలిపేశారు

సకాలంలో పూర్తి చేయలేని అసమర్థుడు జగన్‌ ‌గిరిజనలును నిండా ముంచి ఆనందిస్తున్నాడు కొయ్యలగూడెం పర్యటనలో చంద్రబాబు విమర్శలు ఏలూరు, డిసెంబర్‌ 1 : ‌పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకువచ్చారని, పనులకు, చేష్టలకు తేడా ఉందని, ఇప్పుడు పోలవరంను గోదావరిలో కలిపేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.  పోలవరాన్ని సకాలంలో పూర్తి…

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

మరోమారు అందరూ కలసి ఉద్యమించాల్సిందే కవిత లిక్కర్‌ ‌స్కామ్‌పై విచారణలో తేలుతుంది గన్‌పార్క్ ‌వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం మరిచిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హాని…