Category ముఖ్యాంశాలు

‌ప్రజా సంగ్రామ యాత్రతో కెసిఆర్‌కు నిద్రపట్టడం లేదు

హావిల అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఏవీ ప్రజాధనం లూటీ చేసి కవిత లిక్కర్‌ ‌దందా పాదయాత్రలో బండి సంజయ్‌ ‌విమర్శలు నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వొస్తున్న స్పందన చూసి సీఎం  కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలకిచ్చిన…

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలి

వేలాన్ని రద్దు చేసి ఎస్‌సీసీఎల్‌కు కేటాయించాలి లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్‌ ‌కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌ ‌సీసీఎల్‌)‌కు కేటాయించాలని కాంగ్రెస్‌ ఎం‌పీ కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి బుధవారం డిమాండ్‌…

తెలంగాణకు గుండెకాయ

సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలి టిఆర్‌ఎస్‌ ఎం‌పిల డిమాండ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌సింగరేణి కాలరీస్‌ ‌తెలంగాణకి గుండెకాయ లాంటిదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి ప్రయివేటు పరం చేయొద్దని గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారన్న ఆయన…సింగరేణి ప్రయివేటు పరం చేయమంటూ ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు తాము…

నాగోల్‌ ‌దోపిడి కేసును ఛేదించిన పోలీసులు

రాజస్థాన్‌కు చెందిన ముఠా పనిగా నిర్ధారణ కీలక నిందితుడితో పాటు నలుగురి అరెస్ట్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌నాగోల్‌ ‌మహదేవ్‌ ‌జ్యువెల్లరీస్‌లో జరిగిన కాల్పుల ఘటనను రాచకొండ పోలీసులు ఛేదించారు. అందులో భాగంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పది మందిని చేర్చడంతో పాటు, నలుగురు దొంగలను అరెస్ట్ ‌చేశారు. కీలక నిందితుడు మహేందర్‌తో పాటు…

విఆర్‌ఎలకు మద్దుతుగా ఉంటాం

పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌విఆర్‌ఎల ఆందోళనకు కాంగ్రెస్‌ అం‌డగా ఉంటుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.  గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్‌ఎలు పట్టుకొమ్మలని ట్విట్టర్‌ ‌వేదికగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ‘విఆర్‌ఎలతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సాధక బాధకాలను గాలికి…

దిల్లీ మేయర్‌ ‌పీఠంపై మహిళ

ఎంసిడిని అవినీతి రహితంగా చేస్తాం దిల్లీ విజయంపై వోటర్లకు కేజ్రీవాల్‌ ‌కృతజ్ఞతలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించడంపై  సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌స్పందించారు. ఈ సందర్భంగా వోటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామన్న  కేజీవ్రాల్‌… ‌తమకు బీజేపీ,…

రాజస్థాన్‌లో జోరుగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

బిజెపి కార్యాలయం దాటుతూ ముద్దులు విసిరిన కాంగ్రెస్‌ ‌నేత పాదయాత్రలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర  రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో హుషారుగా కొనసాగుతున్నది. సోమవారం రాత్రి బస చేసిన ఖేల్‌ ‌సంకుల్‌ ‌నుంచి…

‘‌కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి

ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ పంచాయతీ, మున్సిపల్‌ ‌శాఖలతో సమన్వయం చేసుకోవాలి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్లతో ఆర్థిక, అరోగ్య మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జనవరి…

ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌ను మంత్రి ఆకస్మిక తనిఖీ…

ఆర్మూర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌లో మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీలు  నిర్వహించారు. అక్కడి రోగులతో మాట్లాడారు. ప్రతీ వార్డుకెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపై డాక్టర్లు, వైద్య సిబ్బందితో సవి•క్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌లో మందుల కొరత లేదన్నారు. వారం పదిరోజుల్లో డయాలిసిస్‌ ‌సెంటర్‌.. అతి త్వరలో…