Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌కు కర్నాటక డిప్యూటీ సిఎం డికె

పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులతో భేటీ తమ ఎమ్మెల్యేలను ట్రాప్‌ ‌చేసే పనిలో కెసిఆర్‌ అం‌టూ సంచలన ఆరోపణ గెలిచిన అభ్యర్థులను నేడు బెంగళూరు తరలించే ఏర్పాట్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలువెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో…

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

నిధుల మళ్లింపు, అసైన్డ్ ‌భూముల మార్పు జరుగుతుంది కెసిఆర్‌ అధికార దుర్వినియోగం చేయకుండా నిఘా పెట్టాలి సిఇవో వికాస్‌ ‌రాజ్‌తో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ..వినతిపత్రం అందచేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌  ‌నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌…

T 2023.. గెలుపు ఎవరిది …?

డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో 21వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాలు ‘తెలంగాణా’ అంశం దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. 2001 ఏప్రిల్‌ నెలలో ‘ప్రత్యేక రాష్ట్ర సాధన’ ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ఉమ్మడి రాష్ట్రం లోనూ..దేశ రాజకీయాల్లోనూ తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది.…

నేడు వోట్ల లెక్కింపు

కౌంటింగ్‌ ‌కేంద్రాల వద్ద భారీ భద్రత ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ‌బ్యాలెట్ల కౌంటింగ్‌తో షురూ 8.30 నుండి ఈవిఎంల లెక్కింపు 10 కల్లా తొలి ఫలితం వెలువడే ఛాన్స్ ‌భారీగా భద్రాతా ఏర్పాట్లు చేసిన ఈసి కౌంటింగ్‌ ‌నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేత కౌంటింగ్‌ ‌కేంద్రాల వద్ద భారీ భద్రత : అధికారులకు…

ఇద్దరు మావోయిస్టు పార్టీ సాంకేతిక నిపుణుల టీం సభ్యుల  అరెస్ట్

రామగుండం,ప్రజాతంత్ర,డిసెంబర్ 02:  మంచిర్యాల జోన్  జైపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇందారం గ్రామంలో  ఒక ఇంట్లో శనివారం   నిషేదిత సీపీ ఐ  (మావోయిస్ట్) పార్టీ, టెక్నికల్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ టెక్నికల్ టీమ్ క్యాడర్, డి . గంగాధర  రావు అలియాస్  నర్సన్న అలియాస్  బక్కన్న అలియాస్  వెంగో దాదా మరియు అతని భార్య భవానీ అలియాస్  సుజాత…

4‌న తెలంగాణ కేబినేట్‌ ‌భేటీ

ప్రకటన విడుదల చేసిన సిఎంవో ఫలితాల విడుదల తరవాత కేబినేట్‌పై అనుమానాలు ఎందుకు పరేషాన్‌…‌రేపు సంబురాలు చేసుకుందాం : నేతలకు సిఎం కెపిఆర్‌ ‌ధైర్యం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఈ ‌నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం…

సాగర్‌ ‌నీటి విడుదలను ఆపండి

సాగర్‌ ‌కెనాల్‌ ‌వద్ద ఉద్రిక్తతలు తొలగించాలి ఎపి ప్రభుత్వానికి కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌నాగార్జున సాగర్‌ ‌రైట్‌ ‌కెనాల్‌కు తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణా రివర్‌ ‌బోర్డు మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి తమకు ఫిర్యాదు అందిందని తెలిపింది.…

పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది

ఎక్కడా రీపోలింగ్‌ అవకాశాలు లేవు రాష్ట్రంలో మొత్తంగా 70.74 శాతం పోలింగ్‌ ‌నమోదు గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం తగ్గింది అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56 శాతం మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.5 శాతం యాకుత్‌ ‌పురాలో అత్యల్పంగా 39.6 శాతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌…

కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు

ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ ‌బ్యాలెట్ల లెక్కింపు•ఆ తరవాత ఇవిఎంల కౌంటింగ్‌ స్ట్రాంగ్‌ ‌రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు 40 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత ఆయా ప్రాంతాల వద్ద 144 సెక్షన్‌ అమలు   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌రేపు…