Category ముఖ్యాంశాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం మరో కీలక మలుపు

లోతైన దర్యాప్తుతో వెలుగులోకి సంచలన విషయాలు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ట్యాపింగ్‌ రాధాకిషన్‌ రావు కనుసన్నల్లో మొత్తం వ్యవహారం ఫలితాల తరవాత హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసం హైదరాబాద్‌వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌4 : పెను సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం…

మద్యం కేసులో కవితే అసలు సూత్రధారి

అవినీతి కేసుల్లో ఆడవారికి బెయిల్‌ ఇవ్వరాదుఅప్రూవర్‌కు బెదరింపులు..ఆధారాలు ధ్వంసంకవితపై కోర్టులో ఈడీ వాదనలుతీర్పును సోమవారానికి వాయిదా వేసిన  దిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యూదిల్లీ,ఏప్రిల్‌4:దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహార్‌  జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌజ్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరఫు…

 జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

 జయంతి సందర్భంగా స్మరించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఎప్రిల్‌ 4 : స్వాతంత్య్ర సమరయో ధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. నేడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన జాతికి చేసిన సేవలను సీఎం రేవంత్‌…

రేపు తక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌ ‘జన జాతర’

బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు జాతీయ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల.. ఎన్నికల సమరశంఖం..  సభపై మంత్రులతో సిఎం సమీక్ష.. క్షేత్ర స్థాయిలో ఏర్పాట్ల పరిశీలన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : లోక్‌ సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. రేపు తుక్కుగూడ వేదికగా ‘జన జాతర’ పేరుతో బహిరంగ…

ఫోన్‌ ట్యాపింగ్‌లో కేసీఆర్‌ కుటుంబాన్ని విచారించాలి

బిఆర్‌ఎస్‌ గుర్తింపును ఈసీ వెంటనే రద్దు చేయాలి పౌరుల హక్కులకు భంగం కలిగించిన వారిని కఠినంగా శిక్షించాలి…ఉన్నతస్థాయి దర్యాప్తు సాగాలి గవర్నర్‌ను కలిసి దర్యాప్తు కోసం విన్నవిస్తాం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తీవ్రమైన అంశమని, ఇది రాజకీయ…

ఊసరవెల్లి కంటే తొందరగా రంగులు మారుస్తున్న సిఎం

అధికారంలోకి రాక ముందు ఒక మాట…వొచ్చాక మరోమాట రేవంత్‌ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఫైర్‌ మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ఊసరవెల్లి కంటే తొందరగా రేవంత్‌ రెడ్డి రంగులు మారుస్తున్నారని, అధికారంలోకి రాకముందు ఒకమాట వొచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం తాడ్‌బండ్‌,…

పర్యావరణ విధ్వంసంతో ఉష్ణోగ్రతల్లో మార్పు

ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయి ఎండలు న్యూదిల్లీ,ఏప్రిల్‌3: పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ప్యారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా నడచుకోక పోవడం వంటి కారణాలతో దేశంలో ఏటేలా ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు సాధాం ణం అయ్యాయి. దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా మార్చి నెలలో రికార్డు స్థాయి…

వయనాడ్‌లో రాహుల్‌ నామినేషన్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌  నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్‌ వేశారు. అలాగే తిరువనంత పురం నుంచి కాంగ్రెస్‌ ప్రస్తుత ఎంపి శశిథరూర్‌ కూడా నామినేషన్‌ వేశారు. ప్రస్తుతం వయనాడ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్‌ సందర్భంగా ఆయన సోదరి, పార్టీ…

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి మంటలు మేనేజర్‌ రవి సహా మరో ఆరుగురు మృత్యువాత సహాయక చర్యలు ముమ్మరం…రంగంలోకి దిగిన ఫైరింజన్లు   సంగారెడ్డి,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో బుధవారం రియాక్టర్‌ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని…