Category ముఖ్యాంశాలు

రేపు తక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌ ‘జన జాతర’

బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు జాతీయ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల.. ఎన్నికల సమరశంఖం..  సభపై మంత్రులతో సిఎం సమీక్ష.. క్షేత్ర స్థాయిలో ఏర్పాట్ల పరిశీలన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : లోక్‌ సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. రేపు తుక్కుగూడ వేదికగా ‘జన జాతర’ పేరుతో బహిరంగ…

ఫోన్‌ ట్యాపింగ్‌లో కేసీఆర్‌ కుటుంబాన్ని విచారించాలి

బిఆర్‌ఎస్‌ గుర్తింపును ఈసీ వెంటనే రద్దు చేయాలి పౌరుల హక్కులకు భంగం కలిగించిన వారిని కఠినంగా శిక్షించాలి…ఉన్నతస్థాయి దర్యాప్తు సాగాలి గవర్నర్‌ను కలిసి దర్యాప్తు కోసం విన్నవిస్తాం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తీవ్రమైన అంశమని, ఇది రాజకీయ…

ఊసరవెల్లి కంటే తొందరగా రంగులు మారుస్తున్న సిఎం

అధికారంలోకి రాక ముందు ఒక మాట…వొచ్చాక మరోమాట రేవంత్‌ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఫైర్‌ మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ఊసరవెల్లి కంటే తొందరగా రేవంత్‌ రెడ్డి రంగులు మారుస్తున్నారని, అధికారంలోకి రాకముందు ఒకమాట వొచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం తాడ్‌బండ్‌,…

పర్యావరణ విధ్వంసంతో ఉష్ణోగ్రతల్లో మార్పు

ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయి ఎండలు న్యూదిల్లీ,ఏప్రిల్‌3: పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ప్యారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా నడచుకోక పోవడం వంటి కారణాలతో దేశంలో ఏటేలా ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు సాధాం ణం అయ్యాయి. దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా మార్చి నెలలో రికార్డు స్థాయి…

వయనాడ్‌లో రాహుల్‌ నామినేషన్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌  నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్‌ వేశారు. అలాగే తిరువనంత పురం నుంచి కాంగ్రెస్‌ ప్రస్తుత ఎంపి శశిథరూర్‌ కూడా నామినేషన్‌ వేశారు. ప్రస్తుతం వయనాడ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్‌ సందర్భంగా ఆయన సోదరి, పార్టీ…

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి మంటలు మేనేజర్‌ రవి సహా మరో ఆరుగురు మృత్యువాత సహాయక చర్యలు ముమ్మరం…రంగంలోకి దిగిన ఫైరింజన్లు   సంగారెడ్డి,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో బుధవారం రియాక్టర్‌ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని…

ఫోన్‌ ట్యాపింగ్‌లో కాంగ్రెస్‌ నేతలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నోటీసులు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరువునష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ నాయకులను హెచ్చరించిన విషయం…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రాధాకిషన్‌ రావుకు ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం 4వ తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ మేం కు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును…

చట్టవిరుద్దంగా ప్రైవేట్‌ వ్యక్తుల ప్రొఫైల్స్‌

నిఘా పెట్టేందుకు కుట్రపన్నిన నిందితులు అరిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్‌ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం…