Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కూన శ్రీశైలం గౌడ్‌

కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్‌ మున్షీ హైదరాబాద్‌,ఏప్రిల్‌5 : గ్రేటర్‌ హైదరాబాద్‌లో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ సిఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. కూన…

అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయాయి

 కాంగ్రెస్‌ను నమ్మి వోటేస్తే నట్టేట ముంచారు  ప్రజలు మరోమారు వోటేసే ధైర్యం చేయరు  మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి పార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు…

అసమర్థ పాలనతో రాష్ట్రం తిరోగమనం

తీవ్ర ఇబ్బందుల్లో అన్ని వర్గాల ప్రజలు ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి చేనేత కార్మికులు, రైతులు బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి కాలం సృష్టించిన కరువు కాదు…కాంగ్రెస్‌ సృష్టిస్తున్న కరువు ప్రజలు ఉద్యమిస్తారు…జాగ్రత్త సిరిసిల్ల మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ బిఆర్‌ఎస్‌ మద్దతుగా ఉంటుంది… రైతులు ధైర్యంగా ఉండాలి కరీంనగర్‌ జిల్లాలో ఎండిన పంటపొలాలు పరిశీలించిన బీఆర్‌ఎస్‌ అధినేత…

నేడు కాంగ్రెస్‌ ‘జన జాతర’

తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం హాజరు కానున్న ఖర్గే, రాహుల్‌, ప్రియాంకా సహా పలువురు అగ్రనేతలు అసెంబ్లీ తరహాలో చరిత్ర సృష్టించే లక్ష్యంతో సిఎం రేవంత్‌ ప్రణాళిక పది లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా చర్యలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : అసెంబ్లీ…

పాంచ్‌ న్యాయ్‌..పచ్చీస్‌ గ్యారెంటీ..

 పంటలకు కనీస మద్దతు ధర..వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ రద్దు  మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు … దేశవ్యాప్తంగా కులగణన  విద్యారుణాల రద్దుకు నిర్ణయం….పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు  ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష నగదు బదిలీ యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన  రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు  రైల్వేల ప్రైవేటీకరణ…

నేత కార్మికులపై కాంగ్రెస్‌ కక్ష

వారి ఉపాధిపై దెబ్బకొట్టిన సర్కార్‌ కాంగ్రెస్‌ రాకతో అలముకున్న చీకట్లు వెంటనే ఆదుకునే ఏర్పాట్లు చేయాలి సిఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : నేతన్నలపై కాంగ్రెస్‌ సర్కారు కక్ష కట్టిందని, వారిపై ఎందుకింత కక్ష అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.…

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం మరో కీలక మలుపు

లోతైన దర్యాప్తుతో వెలుగులోకి సంచలన విషయాలు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ట్యాపింగ్‌ రాధాకిషన్‌ రావు కనుసన్నల్లో మొత్తం వ్యవహారం ఫలితాల తరవాత హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసం హైదరాబాద్‌వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌4 : పెను సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం…

మద్యం కేసులో కవితే అసలు సూత్రధారి

అవినీతి కేసుల్లో ఆడవారికి బెయిల్‌ ఇవ్వరాదుఅప్రూవర్‌కు బెదరింపులు..ఆధారాలు ధ్వంసంకవితపై కోర్టులో ఈడీ వాదనలుతీర్పును సోమవారానికి వాయిదా వేసిన  దిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యూదిల్లీ,ఏప్రిల్‌4:దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహార్‌  జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌజ్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరఫు…

 జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

 జయంతి సందర్భంగా స్మరించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఎప్రిల్‌ 4 : స్వాతంత్య్ర సమరయో ధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. నేడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన జాతికి చేసిన సేవలను సీఎం రేవంత్‌…