పేరు మార్చుకున్న రోజే రాష్ట్రంతో తెగిపోయిన టిఆర్ఎస్ బంధం

ఉప్పల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న రోజే టిఆర్స్కు పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయిందని, బర్కత్ లేకుండా పోయిందని, ఆ పార్టీకి వోటు వేస్తే మురికిగుంటలో వేసినట్టే అని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం మౌలాలి హౌసింగ్…







