Category ముఖ్యాంశాలు

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో..

యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండా ఉచిత రేషన్‌ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా వృద్ధులకు రూ.5 లక్షల వరకు వైద్యసేవలు, తక్కువ ధరకు ఔషధాలు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై క్యాలెండర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌(ఐపీఎల్‌) కప్‌ బీజేపీదే..

400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం  రాష్ట్రంలోనూ టీపీఎల్‌(తెలంగాణ పొలిటికల్‌ లీగ్‌) స్టార్ట్‌..  కాంగ్రెస్‌ టీమ్‌కు ప్లేయర్స్‌ లేరు.. బీఆర్‌ఎస్‌ టీమ్‌ సభ్యుల్లో నిరాశ  కరీంనగర్‌లో బీజేపీని బంపర్‌ మెజారిటీతో గెలిపించండి  బూత్‌ విజయ్‌ సంకల్ప అభియాన్‌ సమావేశంలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 : ఐపీఎల్‌ క్రికెట్‌ మాదిరిగానే…

బిఆర్‌ఎస్‌కు వోటేస్తే మూసీలో వేసినట్లే

ప్రచారంలో కేంద్రమంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13 : బీఆర్‌ఎస్‌ పార్టీకి వోటు వేస్తే, అది మూసీ నదిలో వేసినట్టేనని కేంద్ర మంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి కేంద్రంగా మారడంతోనే ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కుటుంబ పాలనకు…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేడ్కర్‌ మహనీయుని పుణ్యమే..

పదేండ్ల బిఆర్‌ఎస్‌ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగం.. ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాళులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 13: దళిత బహుజన మైనారిటీ మహిళా వర్గాలు అన్ని రంగాల్లో సమానత్వంతో ఆత్మగౌరవంతో జీవించేలా పాలన అంది, అంబేడ్కర్‌ మహనీయుని ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలులోకి వచ్చిన నాడే, దేశ స్వాతంత్య్రానికి సంపూర్ణ ఫలితం దక్కినట్టని,…

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 14 సీట్లు ఖాయం

రాష్ట్రాన్ని మోసం చేసిన బీఆర్‌ఎస్‌, బీజేపీలకు శిక్ష తప్పదు బీజేపీలాగా కాంగ్రెస్‌ జుమ్లాలకు పాల్పడదు దేవరకొండ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 14-15 స్థానాలు దక్కడం ఖాయమని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  ధీమా…

కవితకు మూడురోజుల సిబిఐ కస్టడీ

అనుమతించిన రౌస్‌ అవెన్యూ కోర్టు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 12 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్‌ 15‌వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్‌ 15‌న ఉదయం 10 గంటలకు తిరిగి…

పిల్లులను, కుక్కలను కాదు… చంపితే సింహాన్నే చంపుతా

రజత్‌ ‌శర్మ అదాలత్‌లో సిఎం రేవంత్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌తాను పిల్లులను, కుక్కలను చంపనని, చంపితే సింహాన్నే చంపుతానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఇండియా టివిలో నిర్వహించే ఫేమస్‌ ‌టాక్‌ ‌షో ‘ఆప్‌ ‌కీ అదాలత్‌’ ‌కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం దిల్లీకి వెళ్లిన ఆయన ఈ…

వరంగల్‌ ‌బిఆర్‌ఎస్‌ ఎం‌పి అభ్యర్థిగా మారేపల్లి సుధీర్‌ ‌కుమార్‌

‌పార్టీ నేతలతో చర్చించి ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని పునర్‌ ‌వైభవాన్ని చాటుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.…

భాజపాకి వోటు అడిగే హక్కు లేదు

వ్యతిరేకించాన వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి రేపు దీక్షకు దిగనున్న మంత్రి  పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రాష్ట్రంలో భాజపాకి వోటు అడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా…