Category ముఖ్యాంశాలు

తొందరపడకండి!

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అత్యవసర భేటీ హాజరైన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, సిటీ ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు స్పీకర్‌ అపాయిమెంట్‌ కోరిన జగదీష్‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 25: అధికారం కోల్పోవడంతో  బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే కారు…

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకు…

 గత పదేళ్ల అనుభవం.. సభ్యుల సహకారంతో ప్రజలకు సేవ  రాజ్యాంగానికి అనుగుణంగా పాలన ˜140 కోట్ల ప్రజల ఆకాంక్షలు గుర్తెరిగి పనిచేస్తా  విపక్షాలు కూడా ప్రజల పక్షాన బలంగా నిలబడాలి  పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్‌ 24 : వికసిత్‌ భారత్‌ సంకల్పం, కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు…

రాష్ట్రంలో భారీ ఎత్తున 44 మంది ఐఎఎస్‌ల బదిలీ

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి   విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా రొనాల్డ్‌ రోస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24  : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది. ఈ మేరకు సీఎస్‌…

కీలక ఖనిజాల రంగంలో విస్తృత అవకాశాలున్నాయి

ఈ రంగంలో సంస్కరణలతో ముందుకెళ్తున్నాము 4వ విడత క్రిటికల్‌ మినరల్‌ బ్లాకుల వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జూన్‌ 24: కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల…

చెప్పకుండానే.. ఎమ్మెల్యే షేక్‌ హ్యాండ్‌

బిత్తర పోతున్న జగిత్యాల బీఆర్‌ఎస్‌ శ్రేణులు…ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి గుస్సా.. ఎమ్మెల్సీ పదవికి జీవన్‌ రాజీనామా? జీవన్‌ ఆధిపత్యానికి బ్రేకులు పడినట్టేనా..! జగిత్యాలలో మారుతున్న రాజకీయ సమీకరణాలు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 24 : జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే…

హుస్నాబాద్ మెగా జాబ్ మేళ విజయవంతం..

నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన.. 60 కి పైగా కంపెనీలు 5225  మందికి ఉద్యోగాలు నిరుద్యోగులు కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ,జూన్ 24:  హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిర్వహించిన మెగా జాబ్ మేళ కు విశేష స్పందన…

నీట్‌ పరీక్ష రద్దు చేయండి

కిషన్‌ రెడ్డి ఇంటిముందు విద్యార్థి సంఘాల ఆందోళన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : నీట్‌ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్‌ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడిరచారు.   జాతీయ…

సింగరేణికి అండగా ఉంటా…

అనవసరంగా విమర్శలు చేస్తే సహించం సింగరేణిని మభ్య పెట్టి లబ్ది పొందిన బిఆర్‌ఎస్‌ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : కేంద్ర మంత్రిగా సింగరేణికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…సింగరేణి కార్మికుల కు అన్ని రకాలుగా అండగా ఉంటానని…

ఉద్యోగాలపై కేబినేట్‌లో ఎందుకు చర్చించలేదు

నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోరా.. సిఎం రేవంత్‌ రెడ్డికి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : గ్రూప్స్‌ అభ్యర్థుల, నిరు ద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు శనివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగులకు క్యాబినెట్‌ సమావేశంలో న్యాయం…