Category ముఖ్యాంశాలు

ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు… ఎగవేతల రేవంత్‌రెడ్డి

దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ నంగునూరు రైతు ధర్నా వేదికగా ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు రేతవంత్‌రెడ్డి రుణమాఫీ ఇచ్చేదాకా వొదిలిపెట్టం అంటూ నినదించిన అన్నదాతలు ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాదనీ, ఎగవేతల రేవంత్‌రెడ్డి అని బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే…

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత..

సంబంధిత శాఖ కు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టును సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. ఈ వరుసలో రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం…

20 సంవత్సరాల సంబరాలు ఎందుకోసం… ఎవరికోసం

మావోయిస్టు పార్టీ ని  ప్రశ్నించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ హక్కుల సంఘం భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 26 : మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపధ్యంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ హక్కుల సంఘం పేరిట కరపత్రాలు , లేఖ…

ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం

ఫ్యూచర్‌ ‌సిటీ పేరుతో రియల్‌ ‌దందాకు పాల్పడతే సహించం రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయండి మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌కేటీఆర్‌ ‌హెచ్చరిక రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌…

జర్నలిస్టుల అక్రిడేషన్‌ 3 ‌నెలలు పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌26:‌ రాష్ట్రంలో వర్కింగ్‌ ‌జర్నలిస్టుల అక్రిడేషన్‌ ‌గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ ‌కమిషనర్‌ ‌హనుమంత రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీతో అక్రిడేషన్‌ ‌కార్డుల గడువు ముగియనుంది. ప‌లు కారణాల వల్ల ఈ గడువును మరో మూడు…

డిజెలను క‌ట్ట‌డి చేస్తాం..

Hyderabad CP CV Anand review with officials

పండగల వేళ‌ కంట్రోల్‌ ‌తప్పుతున్నారు రౌంట్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26:‌ డీజే శబ్దాలు శృతి మించిపోతున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సి ఉందని హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. మతపరమైన ర్యాలీల్లో డీజేపీలు, టపాసుల వినియోగంపై ఆయన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎం‌సీ…

తిరుమల వ్యవహారంతో తెలంగాణ‌ అప్ర‌మ‌త్తం..

ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై ఆరా విజయ నెయ్యినే వాడాలని దేవాదాయ శాఖ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌తిరుమల లడ్డూ ప్రసాదం క‌ల్తీ అయినట్లు తేలిన‌ నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో పలు ప్రధాన ఆలయాల్లోని లడ్డూల నాణ్యతపై ప‌రీక్ష‌లు చేపట్టింది. ప్రముఖ దేవాలయాల్లోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్‌ను అధికారులు…

మూసీ పరీవాహకంలో మార్కింగ్ మొద‌లు..

అధికారుల సర్వేపై స్థానికుల ఆగ్రహం ఇక్కడి నుంచి పోయేది లేదని హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌రాజధానిలో మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపట్టారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. హైదరాబాద్‌ ‌జిల్లా పరిధిలో 16…

ప్ర‌జ‌లంద‌రి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తాం..

అంద‌రికీ క్యాన్స‌ర్ చికిత్స అందుబాటులోకి రావాలి దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్వ‌వంలో సీఎం రేవంత్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రి హెల్త్ ప్రొఫైల్ ను డిజిట‌లైజ్ చేయ‌డానికి క‌స‌ర‌త్తు ప్రారంభించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం హైద‌రాబాద్ లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ను…