Category ముఖ్యాంశాలు

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

పకడ్బందీగా దరఖాస్తుల పరిశీలన ఐదు వందల మందికి ఒక సర్వేయర్‌ జిల్లా కేంద్రాల్లో  ఫిర్యాదుల కోసం టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ 31‌వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేయాలి సామాజిక సర్వేకు తుది గడువు 13వ తేదీ 14న సంక్షేమ హాస్టల్‌ ‌విద్యార్థులతో సహపంక్తి భోజనం 15,16వ తేదీల్లో జరిగే గ్రూప్‌ -2 ‌పరీక్షలకు విస్తృత…

యూపీఎస్సీ మెయిన్స్ ‌ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థుల సత్తా..

అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌యూపీఎస్సీ మెయిన్స్ 2024 ‌ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ ‌మెయిన్స్ ‌పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. సివిల్స్ ‌సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు రాజీవ్‌ ‌సివిల్స్ అభయ…

‌సచివాలయంలో ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్

Facial Recognition Attendance in telangana Secretariat

నేటి నుంచే అమలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో గురువారం నుంచి ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్ ‌విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ అటెండెన్స్ ‌వర్తించనున్నట్లు…

రేవంత్‌ ‌ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

mla harees rao fire on congress govt

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 :  ‌దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా?  అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సీఎం రేవంత్‌ ‌పై మండిపడ్డారు.   రాష్ట్రాన్నే కాదు.. కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలోని…

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజాపీడిత పాలన

కాంగ్రెస్‌ ఒక్క హామీని సక్కగా నిలబెట్టుకోలేదు: కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇష్టం వొచ్చినట్లు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయటానికి నానా కారణాలు చెబుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు. ప్రజా పీడిత పాలన అని మాజీ మంత్రి కేటీఆర్‌…

ఘట్‌కేసర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం

Commencement of development works at Ghatkesar

పాల్గొన్న ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు మంగళవారం ఘట్‌కేసర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపారు. ప్రభుత్వ విప్‌ ‌మహేందర్‌ ‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలతో కలిసి గురుకుల జూనియర్‌…

పాలనతో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌మధ్య తేడా లేదు..

కొన్ని పద్ధతులు మార్చుకుంటేనే ప్రభుత్వానికి మనుగడ టీయూడబ్ల్యూజే రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలువురు వక్తలు హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ఏడాది కాంగ్రెస్‌ ‌పాలన-పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలన’ మధ్య తేడా లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో…

‌బిఆర్‌ఎస్‌వి దిగజారుగు రాజకీయాలు

ఆశా వర్కర్లు సంయమనం పాటించాలి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు…

సర్వేకు ససేమిరా..!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

పంచాయతీ కార్యదర్శుల నిరసన తమమై అధిక పనిభారం వొద్దని వేడుకోలు.. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలిచిపోయింది. పంచాయతీ సెక్రటరీలు లబ్ధిదారులను ఇండ్ల వద్దకు వెళ్లి అప్లోడ్‌ ‌చేసే ప్రక్రియ ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…