Category ముఖ్యాంశాలు

మన్మోహన్‌కు భారతావని ఘన నివాళి

ఇంటికి వెళ్లి నివాళి అర్పించిన రాష్ట్రపతి ముర్ము  ప్రధాని మోదీ, అమిత్‌ షా తదితరుల శ్రద్ధాంజలి  కేబినేట్‌ భేటీలో ఘనంగా నివాళి  దేశంలో వారం రోజుల పాటు సంతాపదినాలు  అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు  ప్రధాన కార్యాలయాలపై జాతీయ జెండా అవనతం న్యూదిల్లీ, డిసెంబర్‌ 27: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి…

నవభారత శిల్పిని కోల్పోయాం..:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ఆర్థిక సంక్షోభం నుంచి ఈ దేశాన్ని గట్టెంకించి నవభారత దేశాన్ని నిర్మించిన మహా నాయకుడిని ఈ దేశం కోల్పోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వివాదాలు, విమర్శలకు తావు లేకుండా రాజకీయ ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో మన్మోహన్‌ సింగ్‌ తన ప్రవర్తన ద్వారా…

మన్మోహన్‌తో విడదీయరాని బంధం

Former Prime Minister Manmohan Singh is associated with Orugallu

ఆనాటి జ్ఞపకాలు గుర్తు చేసుకున్న నేతలు వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌27: ఓరుగల్లుతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అనుబంధం ఉంది. వరంగల్‌ ఆర్‌ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు. కేయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల…

సింగ్‌సాబ్‌కు ‘ప్రజాతంత్ర’ సలామ్‌..!

తెలంగాణ ఏర్పాటులో ‘మన మోహనుడు’ రాష్ట్ర సాధనలో  సానుకూల అడుగులు వ్యూహాత్మక చతురత ప్రదర్శించిన నాటి ప్రధాని (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ఎన్నో ప్రతిబంధాల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగామంటూ మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ తన చివరి ప్రసంగంలో వ్యక్తం చేసిన తీరు.. తెలంగాణ విషయంలో ఆయన ఎన్ని విషమ పరీక్షలను…

రాష్ట్రంలో అంతుచిక్క‌ని వాతావరణం

ఉష్ణోగ్ర‌తల్లో హెచ్చుత‌గ్గులు, అకాల వ‌ర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో…

అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం : మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సీఎంగా రేవంత్‌రెడ్డి వొచ్చిన తర్వాత‌ నుంచి అక్రమ అరెస్టులు పెరిగాయని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌…

ముగ్గురు పోలీస్‌ సిబ్బంది అనుమానాస్పద మృతి

మృతుల్లో ఎస్సై, మ‌హిళా కానిస్టేబుల్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌ చెరువులో మృదేహాల గుర్తింపు.. ముమ్మర దర్యాప్తు కామారెడ్డి జిల్లాలో కలకలం కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: పోలీస్‌ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ముగ్గురు సిబ్బంది అదృశ్యం కాగా ఇద్దరు చెరువులో విగతజీవులుగా కనిపించారు. ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్‌ సహా కంప్యూటర్‌ ఆపరేటర్‌…

శాంతిభద్రతల‌పై రాజీపడే ప్రసక్తే లేదు

అభిమానులను కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేది లేదు: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్‌ రెడ్డి  స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్‌గా ఉంటామన్నారు. టికెట్ల పెంపు,…

చిత్ర‌సీమ‌ను ప్ర‌పంచ‌స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దుదాం..

సినిమా ఇండ‌స్ట్రీ బాగుప‌డాల‌న్న‌దే మా ఆకాంక్ష తెలంగాణ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి షూటింగ్స్ కోసం హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు హైదరాబాద్ కు వొచ్చేలా చర్యలు డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సినీ ప్రముఖులతో భేటీలో సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న…