Category ముఖ్యాంశాలు

చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే

Savitribai Phule is the mother of studies

ప్రతి ఒక్కరూ ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని :  సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ఒక్కరూ చదువుల తల్లి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆమె విద్యాభివృద్దికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆ రోజుల్లోనే మహిళా సాధికారిత కోసం ఎంతో శ్ర‌మించార‌ని అన్నారు. శుక్రవారం…

వొచ్చే 25ఏళ్ల వ‌ర‌కు తాగునీటికి ఇక్క‌ట్లు రావొద్దు..

Revanth

గ్రేట‌ర్‌లో మౌలిక స‌దుపాయాల ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయండి ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్‌ మంజీరా నుంచి  కొత్త పైపు లైన్ నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌ ఆదాయ మార్గాల అన్వేష‌ణ‌కు అధ్య‌య‌నం హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి బోర్డు స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : రాబోయే 25 ఏళ్ల‌ భవిష్యత్‌ అవసరాలను అంచనా…

ఉనికి కోసమే కవిత పొలిటికల్‌ ‌డ్రామా

BRS has not done anything in last ten years mahes kumar goud

బిసిల పేరుతో కపట ప్రేమ ముందు బిసికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 : కవిత రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు.  బీఆర్‌ఎస్‌ ‌పాలనలో బీసీలను అడుగడుగునా…

ఇకపై ఏటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 :  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వొస్తోంది. ఇందులో భాగంగా పలు పేర్లు మార్పులతో పాటు రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం రూపు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మార్పులు చేసినట్లు తెలిపింది. కాగా తాజాగా కూడా…

దీప్తికి అర్జున అవార్డు ప్రకటనపై మంత్రి కొండా సురేఖ హర్షం

దీప్తి మరెన్నో కీర్తిశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 2 :  పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగల్లు ముద్దుబిడ్డ, పారా అథ్లెట్‌ ‌దీప్తి జీవాంజికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం…

తెలంగాణలో క్రీడాకారులకు ప్రోత్సాహం

దీప్తి జివాంజికి సిఎం రేవంత్‌ అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 2:పారాలింపిక్స్‌లో భారత్‌ ‌తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్‌, ‌వరంగల్‌ ‌జిల్లా ముద్దు బిడ్డ దీప్తి జీవాంజి విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024కు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను…

దీప్తి జువాంజికి అర్జున అవార్డు

Arjuna Award to Telangana girl Deepti Juanji

పారిస్ట ఒలంపిక్స్‌లో బ్రాంజ్‌ ‌మెడల్‌ ‌కైవసం ‌తెలంగాణ అమ్మాయి దీప్తి జువాంజికి అర్జున అవార్డ్ ‌వరించింది. దీప్తితో పాటు మరో తెలుగు యువతి అర్జున అవార్డుకు ఎంపిక అయ్యింది. విశాఖకు చెందిన అద్లెట్‌ ‌జ్యోతి యర్రాజి కూడా అర్జున అవార్డ్‌కు ఎంపికయ్యింది. వరంగల్‌ ‌జిల్లా క్లలెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్‌ ‌వేదికగా జరుగిన…

నలుగురికి మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలు

Major Dhyan Chand Khel Ratna award

డి.గుకేశ్‌, ‌హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌మను బాకర్‌ ఎంపిక అర్జున అవార్డుకు 32మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి ఎంపిక అర్జున అవార్డుల్లో  దీప్తి, యర్రాజీలకు చోటు ‌క్రీడా రంగంలో విశేష ప్రతిభకనబరిచిన క్రీడాకారులను అవార్డులతో కేంద్రం గౌరవించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌ఖేల్‌రత్న పురస్కారాలకు నలుగురిని ఎంపిక చేసిన కేంద్రం..…

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ…