Category ముఖ్యాంశాలు

మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం

CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంజాన్‌ ‌మాసం ప్రారంభం సందర్బంగా ముస్లింలకు శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్‌ ‌మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు  సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ…

ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కు పాదం

ప్రభుత్వ పనులకు టీజీ ఎండీసీ నుంచే ఇసుక సరఫరా •మైనర్‌ ‌మినరల్స్ ‌బ్లాక్‌ల వేలానికి టెండర్లు పిలవండి… •గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కఠిన…

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌ప్రమాదంలో 8 మంది సజీవ సమాధి

•భౌతిక కాయాల వెలికితీతకు తీవ్రంగా కృషి •సహాయక చర్యల్లో పొరపాట్లు లేవు : మంత్రి జూపల్లి దోమలపెంట, ప్రజాతంత్ర, మార్చి 1 : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకు పోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ మేరకు ప్రమాదంపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఉదయం టన్నెల్‌ ‌ప్రమాద…

ఉత్తరాఖండ్‌ ‌ప్రమాదంలో నలుగురు దుర్మరణం

•కొనసాగుతున్న సహాయక చర్యలు డెహ్రాడూన్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ఉత్తరాఖండ్‌లో కొన్ని రోజులుగా మంచు కురుస్తుండడంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన క్రమంలో ప్రమాదానికి గురైన వారిలో నలుగురు మృత్యువాత పడ్డారు. మంచుచరియలు విరిగిపడ్డ కారణంగా వాటిని తొలగిస్తున్న కార్మికుల్లో 55 మంది అక్కడే చిక్కుకుపోయారు. శుక్రవారం నుంచి కొనసాగుతోన్న సహాయక చర్యల్లో భాగంగా…

కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు అవాస్తవం

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కొత్త ఇంచార్జీ మీనాక్షి లేక్‌వ్యూలో మీనాక్షిని మర్యాదపూర్వకంగా కలిసిన సిఎం హైదరాబాద్‌, పజాతంత్ర, ఫిబ్రవరి 28: పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు.. మా పార్టీలోనే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ కొత్త ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తెలంగాణలో పనిచేసే అవకాశం వొచ్చింది..…

బీజేపీ కుట్రలను సాగనివ్వం

కిషన్‌ ‌రెడ్డి అడ్డుపడటం  వల్లే  మెట్రో ఆగింది. •ఆయనది కచ్చితంగా   సైంధవ పాత్రే.. •గాంధీ భవన్‌ ‌లో ప్రెస్‌ ‌మీట్‌ ‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, బీజేపీ కుట్రలను సాగనివ్వం%•% కేంద్రం చర్యలను దీటుగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి…

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన సక్సెస్‌ ‌స్టోరీని మనమే చెప్పుకోవాలి •మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి •టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పార్టీ కార్య క్రమాలు, ప్రభుత్వ నిర్ణ యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి…

సహాయక చర్యలపై కలెక్టర్‌ ‌సమీక్ష

నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఎస్‌ ఎల్‌ ‌బి సి టన్నెల్‌ ‌కొనసాగుతున్న సహాయక చర్యలపై శుక్రవారం జేపీ బేస్‌ ‌క్యాంప్‌ ఆఫీస్‌ ‌లో సహాయక బృందాల అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఎస్పీ, ఇరిగేషన్‌ ‌స్పెషల్‌ ‌సెక్రటరీ ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌, ‌సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్డిఆర్‌ఎఫ్‌ అధికారి సుఖేండు, టిఎస్‌ఎస్పీడీసీఎల్‌…

మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌

Minister Komatireddy Venkat Reddy

రోడ్లు, భవనాల శాఖమంత్రి  మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 :  వరంగల్‌ ‌జిల్లా మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మామునూరు ఎయిర్‌ ‌పోర్ట్ ‌కు అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పౌర విమానయాన…