Category ముఖ్యాంశాలు

గవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదు

mla harees rao fire on congress govt

సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదు అబద్దాల ప్రచారానికి గవర్నర్ ను సైతం వాడుకున్న కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్ రావు గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు. గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గవర్నర్…

అభివృద్ధి, ప్రగతివైపు అడుగులు

రైతుల అభివృద్ధికి అనేక రకాల చర్యలు రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాల అమలు రికార్డుస్థాయిలో 260 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి ఉత్పతి తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం గేమ్‌ఛేంజర్‌గా మహాలక్ష్మి పథకం యంగ్‌ ఇం‌డియా స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ ప్రసంగం సభకు హాజరైన విపక్షనేత కెసిఆర్‌ అభివృద్ధి,…

ఆన్‌లైన్‌ ద్వారా సీతారాముల కల్యాణం టిక్కెట్లు

20న నుంచి టిక్కెట్ కౌంటర్ ప్రారంభం భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 6న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 7వ తేదీన మహా పట్టాభిషేకం ఉత్సవాలను వీక్షించే భక్తుల సౌకర్యార్థ్యం  ఆన్‌లైన్‌ ద్వారా సెక్టార్‌ల టిక్కెట్లు ముందుగా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎల్‌ రమాదేవి తెలిపారు.…

ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం హైదరాబాద్ లో విషాదం ఆర్థిక ఇబ్బందులను తాళలేక దంపతులు తమ పిల్లలకు విషమిచ్చి వారు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్…

హైద‌రాబాద్‌ రూపురేఖలు మార్చుతున్నాం..

నిధుల కొర‌త ఉన్నా అభివృద్ధికి వెనుకాడం కేటీఆర్ అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే టీడీఆర్‌పై ఆరోప‌ణ‌లు ఉప్ప‌ల్‌లో మీడియా స‌మావేశంలో మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్టు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీ‌ధ‌ర్‌బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొర‌త ఉన్న‌ప్ప‌టికీ అభివృద్ధి ఆప‌కుండా ప‌నులు చేస్తున్న‌ట్టు చెప్పారు.  టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిప‌ల్…

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ట్రిపుల్‌ ఆర్‌ ‌బాధిత రైతులు

Triple R-affected farmers take to the streets in Hyderabad

మార్కెట్‌ ‌ధరలకూ భూ పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌నేషనల్‌ ‌మైవే అథారిటీ కార్యాలయం ముందు ధర్నా ట్రిపుల్‌ ఆర్‌లో భూములు కల్పోతున్న బాధితులు హైదరాబాద్‌లో రోడ్డెక్కారు. తమను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌బంజారా హిల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ‌బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ ‌రోడ్‌ ‌నెం…

తెలంగాణలో తిరోగమనంలో వ్యవసాయం

నీళ్లు లేక..కరెంట్‌ ‌రాక రైతన్నకు ఇక్కట్లు మరోమారు కాంగ్రెస్‌పై మండిపడ్డ  కేటీఆర్‌ కాంగ్రెస్‌ ‌పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్‌ ‌కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నా పట్టించుకునే నాథులు లేరని అన్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేయాలో…

 నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు

ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ‌ప్రసంగం అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ప్రభుత్వాన్ని నిలదీసేలా బిఆర్‌ఎస్‌ ‌సన్నద్దం అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులతో స్పీకర్‌ ‌ప్రసాదరావు సమీక్షించి పలు సూచనలు…

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం

ప్రభుత్వ అవినీతిపై చీల్చి చెండాడాలి బిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం   ప్రభుత్వ అవినీతిపై, ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  దిశానిర్దేశం చేశారు.  మంగళవారం అధినేత కేసీఆర్…