Category ముఖ్యాంశాలు

పిడుగుపాటు మృతుల‌కు రూ.6 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం

రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గ‌త ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్ర‌మాదాల‌ కార‌ణంగా మృతిచెందిన వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారాన్ని విడుద‌ల చేసింది. ఈమేర‌కు ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు స‌మాచారం పంపించి బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వ సాయం అందేలా విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. పిడుగుపాటుతో మృతి చెందిన…

కొత్త సంవత్సరం అందరికీ శుభం కలగాలి..

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నుంచి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ధర్మబద్దమైన కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి…

కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర

అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించం ఇంటి దొంగలను కొడంగల్ ప్రజలు వదలరు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్ ప్రజాతంత్ర, మార్చి 29 : కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని, తెలంగాణను పాలించే శక్తిని కొడంగల్‌ ప్రజలే తనకు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.  కొందరికి వాళ్ల కుర్చీ పోయిందన్న బాధ ఉందని, వాళ్లను…

మైదానాలతోనే ఆరోగ్యవంతమైన సమాజం

క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం..   స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, క్రీడలను ప్రోత్సహించడం అంటే భవిష్యత్ తరాలను నిర్మించడమేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న  4వ కియో జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు…

నాణ్యమైన విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి

విత్తనోత్పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో వానాకాలం 2025కు సంబంధించి విత్తనాల అవసరం, లభ్యత, సరఫరాపై రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులతో విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.…

మయన్మార్‌ విలయతాండవం

వరుస భూకంపాలతో విలవిల థాయిలాండ్‌, చైనాలోనూ ప్రకంపనలు తీవ్రత కారణంగా పలు భవనాలు నేలమట్టం ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, మార్చి 28 : మయన్మార్‌ను వరుస భూకంపాలు వొణికించాయి. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. సెంట్రల్‌ మయన్మార్‌ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే గుర్తించింది.…

నేడు కొడంగల్ కు సీఎం రేవంత్

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు సాయంత్రం ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందు ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు కొడంగల్ ప్రజాతంత్ర మార్చి 28 : కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పర్యటించనున్నారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం 45వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్య మంత్రి హాజరుకానున్నారు. సీఎం పర్యటన  సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని  అధికారులకు జిల్లా…

చరిత్రలో నిలిచిపోయేలా హుజూర్ నగర్ సభ

ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ సభకు ప్రజలు భారీగా తరలి రావాలి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్,  ప్రజాతంత్ర, మార్చి 28 : ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ లో నిర్వహించ తలపెట్టిన సభ చరిత్రలో నిలిచిపోతుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు…

అమీన్ పూర్ లో విషాదం…

నిద్రలోనే ముగ్గురు పిల్లల కన్నుమూత పోస్ట్‌మార్టం రిపోర్టు కీలకం అన్ని కోణాల్లో విచారణ : ఎస్పీ పరితోష్ పంకజ్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, మార్చి 28 : బతుకుదెరువు కోసం ఆ దంపతులు వలస వొచ్చారు. ముగ్గురు పిల్లలతో అప్పటివరకు సంతోషంగానే జీవించారు. ఏం జరిగిందో తెలియదు. అభంశుభం తెలియని ఆ బిడ్డలు విషం కలిపిన అన్నం తిని నిద్రలోనే తుదిశ్వాస…