Category ముఖ్యాంశాలు

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. మావోయిస్టులు దంతెవాడ, బీజాపూర్‌ ‌జిల్లాల సరిహద్దులోని ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్లాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళా మావోయిస్టు తీవ్రంగా బుల్లెట్లు తగలడంతో అక్కడిక్కడే…

నిరుద్యోగ యువత కోసం భారీగా పెట్టుబడులు

˜రాజీవ్‌ యువ వికాసం పథకానికి 10 వేల కోట్లు ˜ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తులు స్వీకరించండి ˜వీడియో కాన్ఫరెన్స్‌ లో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31 :  రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ…

ముదురుతున్న హెచ్‌సిఎ, సన్‌రైజర్స్‌ వివాదం

Caste census

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్‌.. ˜కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం బెదిరిస్తే కఠిన చర్యలు ˜విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వొచ్చాయి.…

‌ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్‌..

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •నగరంలో జీసీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన వాన్‌ ‌గార్డ్ ‌సంస్థ •ఏఐ, డేటా అనాలిసిస్‌, ‌మొబైల్‌ ‌టెక్నాలజీ సెంటర్‌ •ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం •నాలుగేళ్లలో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : తెలంగాణ రైజింగ్‌ ‌విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్య…

రాజకీయాల కోసమే డిఎంకే, కాంగ్రెస్ నాటకాలు

త్రిభాషా సూత్రం కాంగ్రెస్ హయాంలోనిదే.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 :  దేశంలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే రూపుదిద్దుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.  దేశంలో హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒత్తిడి చేశామా?  కొత్త విద్యా విధానం తీసుకొచ్చేందుకు తమిళనాడుకు చెందిన కస్తూరి…

ఛత్తీస్‌గఢ్‌ ‌దండకారణ్యంలో కాల్పుల మోత

భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు 17 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో అగ్రనేత జగదీశ్.. అతని తలపై 25 లక్షల రివార్డు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 29 : ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి భారీగా కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య కొన్ని గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 17 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. వీరిలో కీలకనేత దండకారణ్య స్పెషల్‌ ‌జోన్‌…

హిమాచల్ ప్రదేశ్ తో చారిత్రాత్మక ఒప్పందం

గ్రీన్ పవర్ లక్ష్య సాధనకు ముందడుగు జల విద్యుత్ తో విశ్వసనీయత, ఆర్థికంగా మేలు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, విద్యుత్ వనరుల విస్తరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ…

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మకమైన సంస్కరణ

దేశంలోనే తొలిసారి తెలంగాణలో మొదలు పేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు డీలర్లకు కమీషన్ పెంపునకు యోచన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, ప్రజాతంత్ర, మార్చి 29 : సన్న బియ్యం పంపిణీ పథకం స్వతంత్ర భారత దేశంలోనే విప్లవాత్మకమైన మార్పు అని రాష్ట్ర నీటిపారుదల, పౌర…

కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా మారాలి

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సాగునీరుతో పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా మారాలని కేసీఆర్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది…