సన్న బియ్యం అందించిన ఘనత మాదే..

కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే..అదీ కొందరికే.. 20 శాతం అదనపు వ్యయంతో అందరికీ సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం పై ఏటా 13,000 వేల కోట్ల భారం.. దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పి కొట్టాలి అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:…








