Category ముఖ్యాంశాలు

సన్న బియ్యం అందించిన ఘనత మాదే..

కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే..అదీ కొందరికే.. 20 శాతం అదనపు వ్యయంతో అందరికీ సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం పై ఏటా 13,000 వేల కోట్ల భారం.. దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పి కొట్టాలి అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు  పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:…

మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌లోపలు చోట్ల ఈదురు గాలులతో వానలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎం‌సి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 10:  ‌హైదరాబాద్‌ ‌నగరంలో గురువారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణం చల్లబడగా.. సాయంత్రానికి వర్షం మొదలైంది రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో గురువారం మధ్యాహ్నం నగరమంతా చల్లని…

కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించిన కేంద్ర కమిటీ

ప్రభుత్వ అధికారులతో సాధికారిక కమిటీ భేటీ నివేదిక సమర్పించిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 10 : ‌నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్‌కు వొచ్చింది.…

తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం..

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

అహ్మదాబాద్, ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 9: ‘దశాబ్దాల కల అయిన తెలంగాణ‌ను మాకు సోనియా గాంధీ అందించారు.. వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ భూమి నుంచి నేను ఒక్క‌టే చెబుతున్నా… సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అహ్మ‌దాబాద్ సీడ‌బ్ల్యూసీ విస్తృత…

ఏడాది పాలనతోనే ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైంది..

కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ ది చావు భాష కేసీఆర్ రాష్ట్రాన్ని నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు. దిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది హెచ్ సీయూ విద్యార్థులకు సీఎం క్షమాపణలు చెప్పాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 :  రాష్ట్రమంతా…

మోదీ గుప్పిట ఎన్నికల సంస్థలు

బ్యాలెట్‌ ‌పోరే దేశానికి శ్రీరామరక్ష ఏదో ఒకరోజు మోదీ దేశాన్ని అమ్మేస్తారు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్‌ ‌పరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9 : ‌ప్రధాని మోదీ ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ అహ్మదాబాద్‌లో అఖిల…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులగణన

కులగణన తేలితేనే ఆయా వర్గాలకు న్యాయం దేశమంతా కలుగణన జరగాలన్నదే మా లక్ష్యం కాంగ్రెస్  ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అహ్మదాబాద్‌ ‌కాంగ్రెస్‌ ‌సదస్సులో  కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ ‌గాంధీ అహ్మదాబాద్‌, ప్రజాతంత్ర,  ఏ‌ప్రిల్‌ 9: ‌కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్‌…

పేదలకు శుభవార్త చెప్పిన ఆర్‌బిఐ

కీలక వడ్డీరేట్లను సవరించిన రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారి రెపోరేటు  0.25 శాతం మేర తగ్గింపు తగ్గనున్న గృహ, వాహన  రుణాల వడ్డీల భారం ద్రవ్యపరపతి కమిటీ నిర్ణయాలు ప్రకటించిన గవర్నర్‌ ‌మల్హోత్రా బంగారం రుణాలపై ఆంక్షలు విధించే యోచనలో ఆర్‌బిఐ ముంబై, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9 : ‌విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక…

తెలంగాణలో జీఎస్టీ వృద్ధిరేటు గుండు సున్నా

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ ‌నిర్వాకమే.. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9: ‌జీఎస్డీపీ, తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ధ్వంసం చేస్తోందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. జీఎస్టీ వృద్ధిరేటు గుండు…