Category ముఖ్యాంశాలు

భూ భారతితో భూ సమస్యలకు చెక్‌

వెంకటాపూర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18: ఏళ్ల తరబడి పెండింగ్‌ ‌లో ఉన్న భూ సమస్యలకు భూ భారతితో చెక్‌ ‌పడనుందని, రైతుల కళ్లలో ఆనందం చూడటానికే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు.    గత పాలకులు కుట్ర పూరితంగా  పార్ట్ -‌బి…

భగవద్గీత,నాట్యశాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు

యునెస్కో మెమరీ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రిజిస్టర్‌లో చోటు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌ ‌పోస్ట్ ‌భారీతీయులు గర్వించే విషయమన్న ప్రధాని మోదీ న్యూదిల్లీ,ఏప్రిల్‌18: ‌భారతీయ సంస్క•తి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. శ్రీకృష్ణుడి బోధించిన భగవద్గీతతో పాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ ‌వరల్డ్ ‌రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్క•తిక,…

ఎల్క‌తుర్తి స‌భ‌లో మ‌హిళ‌ల‌కు ప్రత్యేక ఏర్పాట్లు

– ఈ మేర‌కు బీఆర్ఎస్ అధినేత నాయ‌కుల‌కు దిశా నిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 18: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నాయ‌కుల‌కు సూచించారు. శుక్ర‌వారం కేసీఆర్ ఎర్రవెల్లి…

భూ భారతితో ప్రతి రైతుకు భద్రత

కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం… గతంలో ధరణిలో అనేక మోసాలు భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర ఏప్రిల్ 17 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి నియోజకవర్గం పూడూరు…

తొలి రోజే పెట్టుబడుల ప్రవాహం

తెలంగాణలో అడుగుపెట్టనున్న జపాన్ వ్యాపార దిగ్గజం ఫ్యూచర్ సిటీలో పరిశ్రమ ఏర్పాటుకు మారుబెనీ కంపెనీ సై రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఇంజనీరింగ్, ఏరోస్పేస్ రంగాలపై ఫోకస్ రాష్ట్రంలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో కీలక అడుగు…

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే….

బీజేపీ క‌క్షాపూరిత రాజ‌కీయాలు స‌రి కాదు టీపీసీసీ ధర్నాలో మంత్రి శ్రీధ‌ర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  త‌మ వైఫ‌ల్యాల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే బీజేపీ క‌క్షపూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు అన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియా గాంధీ,…

ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ మాకు లేదు

ప్రజలే చందాలేసుకొని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పుతో సర్కార్‌ ‌కళ్లు తెరవాలి అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో కుదరదు.. మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌17: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ను కూల్చే ఆలోచన తమకు లేదని..అవసరమైతే ప్రజలే కూలుస్తారని,మాజీ మంత్రి కేటీఆర్‌. అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై  ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌…

పుప్పాలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్

450 ఎకరాల్లో మొదటి దశలో ఏర్పాటు 5 లక్షల మంది యువతకు ఉపాధి వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దుద్దిల్ల…

నిధుల సమీకరణకు జైకాతో ఒప్పందం

2 శాతం వడ్డీకి రుణాలు తీసుకొచ్చేలా ప్రణాళికలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది.  జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత…