Category ముఖ్యాంశాలు

యువత జీవితాల్లో వెలుగులు నిండాలి

రాజీవ్ యువ వికాసం అమలుపై  నిరంత‌ర‌ పర్యవేక్షణ ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించండి జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా మంజూరు ప‌త్రాల పంపిణీ కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్రంలోని లక్షలాదిమంది యువత శక్తి సామర్థ్యాలపై అపార విశ్వాసంతో ప్రభుత్వం వేల కోట్ల పెట్టుబడి సాయం చేస్తోంద‌ని,…

కేసీఆర్‌తో మరోసారి హరీష్‌రావు భేటీ

– కాళేశ్వరం కమిషన్‌ ఇచ్చిన నోటీసులపై  సుదీర్ఘ చర్చ – జూన్‌ 5‌న కమిషన్‌ ‌ముందు విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌ ‌నిర్ణయం – క‌విత ధిక్కార ధోర‌ణిపై చ‌ర్చ‌?  సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌)‌తో సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు బుధవారం మరోసారి భేటీ అయ్యారు. జూన్‌…

మురళీమోహన్‌కు ‘నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం’

Murali Mohan

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన సన్మానం” హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగ‌త ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన స్మార‌కార్థం ఏటా అందజేసే ‘నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం’ (Nandamuri Taraka Rama Rao National Award) ను ప్రముఖ నటుడు,…

ఇది ఉద్య‌మ‌కారుల‌కు ద‌క్కిన గౌర‌వం

– ముప్పై ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు – ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత మంద‌కృష్ణ మాదిగ‌ వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వొచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవమ‌ని ఎమ్మార్పీఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు. 1994లో ఉద్యమం మొదలైందని, ఎమ్మార్పీఎస్‌ది ముప్పై ఏళ్ల పోరాటమన్నారు. సమాజంలో అన్ని…

కాంగ్రెస్‌, బీజేపీవి నాణ్య‌త‌లేని రాజ‌కీయాలు

Supreme shocks to ktr

– మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ ‌నివేదిక బూట‌కం – అది ఎన్‌డిఎ నివేదిక అంటూ విమర్శలు – కెసిఆర్‌కు పేరు రావడం ఇష్టం లేకే కుట్రలు – ఎక్స్ ‌వేదికగా కెటిఆర్‌ ఆరోపణలు మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్‌ఏ (‌నేషనల్‌ ‌డ్యామ్‌ ‌సేప్టీ అథారిటీ) ఇచ్చిన నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో ఎలాంటి తప్పు లేదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎద్దేవా…

ఉన్న‌త శిఖ‌రాల‌ను చేర్చేది చ‌దువే

– నిరుద్యోగుల‌ను మోసం చేసిన బీఆర్ ఎస్‌ – విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు – కెసిఆర్‌ ‌కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు – కాంగ్రెస్‌ ‌వొచ్చాక 15 నెలల్లో 55 వేల ఉద్యోగాల భర్తీ –బీఆర్‌ఎస్‌ ‌నేతలను నిలదీయండి –ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని, ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్…

తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొస్తాం

Suravaram Pratapa Reddy

‘సురవరం ప్రతాప రెడ్డి జయంత్యోత్సవం, పురస్కార ప్రదానోత్సవం’ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28 : సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Pratapa Reddy) స్ఫూర్తితో తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

అకాల వ‌ర్ష బాధిత‌ రైతులకు ఊరట -న‌ష్ట‌ప‌రిహారం విడుద‌ల‌

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది.  పంట నష్ట పరిహారం నిధులను బుధవారం  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయ‌డం ద్వారా రైతుల‌కు ఊర‌ట క‌లిగించింది. ఇటీవ‌ల‌ వడగంట్ల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లోని 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా నివేదిక…

చేప‌ మందు పంపిణీకి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయండి

Ponnam Prabhakar on Fish Prasad

అధికారులకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: హైదరాబాద్ లో 185 సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasad) పంపిణీ కోసం  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌ని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్ప‌ష్టం చేశారు. జూన్…