మాచైల్ మాతా యాత్ర మార్గంలో విషాదం





హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నందున ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నదని, బీజేపీ కార్యకర్తలు కూడా ప్రజలకు అండగా నిలబడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు…

– ప్రభుత్వ చర్యలకు సుప్రీం కోర్టు అభినందన న్యూదిల్లీ, ఆగస్ట్ 13: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం సుప్రీంకోర్టులో మరోమారు విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు ఆరు వారాలు గడువు ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుమతిస్తూ సీజేఐ…

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: పాతబస్తీలోని యాకుత్పురా రైల్వే స్టేషన్ దగ్గరలోని వరద కాలువలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది బుధవారం కాపాడింది. ఆ పరిసరాల్లో పని చేస్తున్న హైడ్రా సిబ్బందికి సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది. కాలువలోకి దిగడానికి ఏమాత్రం అవకాశం లేని ప్రమాదకర పరిస్థితుల్లో నిచ్చెన…

– ‘సెమీ కండక్టర్’ కేటాయించకపోవడం అన్యాయమే – అన్ని అర్హతలున్నా విస్మరించారు – పున:పరిశీలించాలని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు.…