Category ముఖ్యాంశాలు

Cancer : జంక్ ఫుడ్ తో గర్భాశయ క్యాన్సర్

Cancer

ప్రొఫెసర్ రమా సరళాదేవి కాళోజి జంక్షన్ /హన్మకొండ, ప్రజాతంత్ర ఆగస్టు 19 : జంక్ ఫుడ్ తినడం వల్లనే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ (Ovarian Cancer) వొచ్చే ప్రమాదముంద‌ని ములుగు ప్రభుత్వ మెడికల్ కళాశాల గర్భాశయ విభాగం ప్రధాన అధిపతి ప్రొఫెసర్ రమా సరళాదేవి అన్నారు. మంగళవారం కేయూ క్యాంపస్ లోని ఫార్మసీ కళాశాలలో తెలంగాణ…

నైపుణ్య వృద్ధితోనే యువతలో సాధికారత

Telangana Science Congress

తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి యువత మైండ్ సెట్ లో మార్పు రావాలి : డిఆర్డిఓ పూర్వపు చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ సైన్స్​ కాంగ్రెస్ – 2025 కాళోజి జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : యువత నైపుణ్యం పెంపొందించుకోవడం…

బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు

Hyderabad Ganesh Utsav - 2025

ప్ర‌జ‌లు పూర్తి స‌హ‌కారం అందించాలి అన్ని శాఖ‌ల‌వారు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి  మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 19:  హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో రానున్న  గణేష్ ఉత్సవాలను తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవోపేతంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా  శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్…

కేయాన్స్ ప‌రిశ్ర‌మ‌పై అవాస్త‌వాలు ప్ర‌చారం

Keynes industry

కేంద్రం, గుజ‌రాత్‌లు అధిక స‌బ్సిడీలు ఇచ్చాయి ఇది కె.టి.ఆర్‌.కు తెలుసు త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్దు ఐ.టి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19: కేయెన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ (Keynes industry) హైదరాబాద్ నుంచి గుజరాత్ తరలిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆరెస్ నేత కేటీఆర్ (KTR) ఆరోపించడం బట్టకాల్చి…

క‌ళాత్మ‌క ఫోటో అంత సుల‌భం కాదు

World Photography Day

కృత్రిమ మేధ‌తో ఫోటోగ్రాఫ‌ర్ల‌కు మ‌రింత బాధ్య‌త‌ నైపుణ్యాలు మెరుగుప‌ర‌చుకోవాలి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఫోటోలను సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించచడం అంత సులభం కాదని, ఇందుకు మంచి నైపుణ్యం, గ్రహణశక్తి ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫోటోగ్రాఫర్స్ లో వుండే…

విస్తారంగా వానలు..

Rains

ప్రాజెక్టులకు జలకళ ప్రధాన జలాశయాల్లో గేట్లు ఎత్తివేత ప‌ర్యాట‌కుల సంద‌డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్19: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains ) నదులు, కాల్వ‌లు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ మేరకు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద…

“సింగిల్ విండో సొల్యూషన్”గా ప్రెస్ సేవా పోర్టల్

Press Seva Portal

పీఆర్‌జీఐ యోగేష్ బవేజా హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 18: ప్రెస్ సేవా పోర్టల్‌ (Press Seva Portal) ను సింగిల్ విండో సొల్యూషన్‌గా ప్రవేశపెట్టామ‌ని, ఈ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత పెరుగుతుందని, అనుమతులు వేగవంతం అవుతాయని, ప్రచురణకర్తలకు మరింత సౌలభ్యం లభిస్తుందని ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌జీఐ)…

టీ ఫైబ‌ర్ పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించండి

T-Fiber

ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందేలా చూడాలి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : టీ ఫైబ‌ర్ (T-Fiber) ప‌నులు జ‌రిగిన తీరు… ప్ర‌స్తుత ప‌రిస్థితి… భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ పై త‌న నివాసంలో సోమ‌వారం…

దూరమవుతున్న వరంగల్ విమానయానం

Mamnoor Airport

కొలిక్కిరాని ఎయిర్‌పోర్టు భూసేకరణ వివాదం  ఎకరాకు రూ 2 నుంచి 3 కోట్లు రైతుల డిమాండ్ ( ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, మండువ రవీందర్‌రావు ) Warangal : మామూనూరు  భూ నిర్వాసితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు (Mamnoor Airport) అభివృద్ధి పనులకు తీవ్ర ఆలస్యం ఏర్పడుతున్నది. అత్యంత విలువైన భూములను ప్రభుత్వం…