Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ ‌పాలనలో రైతులు రోడ్డెక్కారు

KTR

– ఎరువుల కోసం మళ్లీ క్యూలు మొద‌లు   రైతులను ఆదుకున్నచ‌రిత్ర కాంగ్రెస్‌కు లేదు  ఈ దురవస్థలపై రైతన్నలు బాగా ఆలోచించాలి  కెసిఆర్‌ ‌పాలనలో ఇంతటి దైన్యం ఏనాడూ రాలే మీడియాతో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర :‌ పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదని.. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో…

దెబ్బ‌తిన్న ర‌హ‌దారుల‌పై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆరా

Komatireddy Venkat Reddy

తెగిన ర‌హ‌దారులు, క‌ల్వ‌ర్టుల పున‌రుద్ధ‌ర‌ణ‌  పాడైన రోడ్లు, వంతెన‌ల‌కు శాశ్వ‌త నిర్మాణాలు  37 డివిజ‌న్ల నుంచి వివ‌రాల సేక‌ర‌ణ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 20:  రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల దెబ్బ తిన్న రోడ్ల వివరాలపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komatireddy Venkat…

జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు అతీతం : రాహుల్ గాంధీ 

ఇండియా బ్లాక్ ఉప రాష్ట్రపతి అభ్యర్థి, న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి  సన్మాన కార్యక్రమం బుధవారం పార్లమెంట్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు INDIA బ్లాక్  నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

4 ల‌క్ష‌ల సాదాబైనామాల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం

కోర్టు స్టే తొలగిపోవడంతో ద‌ర‌ఖాస్తుల‌కు త్వ‌ర‌లో మోక్షం  ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల (Integrated Registration Buildings) ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని…

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ

Rajiv Gandhi

రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి Hyderabad |హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :  దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని గుర్తుచేశారు.…

భద్రాచలంలో గోదావరి పరవళ్ళు . 

  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ –  *అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు  భద్రాచలం, ప్రజాతంత్ర , ఆగస్ట్ 20:గోదావరి నదిలో నీటి మట్టం 44 అడుగులకు పెరుగుతుండడంతో భద్రాచలంలో 1వ హెచ్చరిక అమల్లోకి వొచ్చింది. ఉదయం 08.15 గంటలకు నీటి మట్టం 43.00 అడుగులకు చేరి ప్రవాహం 9,32,288 క్యూసెక్కుల…

వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

Uttam Kumar Reddy

సత్వరమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి  నిరంతర సాగునీటి సరఫరాకు ఆదేశాలు  నష్ట నివారణ పనులలో ఉపేక్షిస్తే సహించేది లేదు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19: భారీ నుండి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు కృష్ణా,గోదావరి నదుల నీటి ప్రవాహం ఉదృతం అవుతున్న దృష్ట్యా నీటిపారుదల శాఖాధికారులు ఎప్పటికప్పుడు…

ప్ర‌భుత్వ దవాఖానల్లో మ‌రిన్ని సేవ‌లు

Government Hospitals

మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  19: . రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖాన (Government Hospitals) ల్లో సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టామని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  అలాగే, గాంధీ దవాఖానలో ఉన్న సిటి స్కాన్, ఎంఆర్ ఐ స్కాన్‌ల‌తో పాటు ఇతర హెల్త్ ఎక్యూప్మమెంట్…

ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డను ఎన్నుకుందాం

Vice President Election

 పార్టీలకతతీంగా ఎన్టీఆర్‌ ‌స్ఫూర్తితో  వోటేద్దాం రాజ్యాంగ పరిరక్షణకు ఈ ఎన్నిక ఎంతో ముఖ్యం  తెలుగు రాష్ట్రాల పార్టీల నేతలకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి వినతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్19: ‌పార్టీలకు అతీతంగా తెలుగవాడైన జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌ ‌రెడ్డి (B.Sudarshan Reddy) ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఆయనను కాంగ్రెస్‌…