Category ముఖ్యాంశాలు

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చిల్లర అయ్యిందా?

Jagga reddy

కేటీఆర్​కు త్యాగాల విలువ తెలియదు.. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే  కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే..  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై…

వొచ్చే జ‌న‌వ‌రికి యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ జాతికి అంకితం

– కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ – డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌   వొచ్చే జనవరి 15 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. 2022 అక్టోబర్ లో…

కాళేశ్వరం నివేదిక పై మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు : హైకోర్టు 

వెబ్సైట్ లో   కాళేశ్వరం పై  కమిషన్ సంక్షిప్త  నివేదిక అప్లోడ్ చేసి ఉంటే అది తప్పు.. వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు అని హైకోర్టు పేర్కొంది.   ప్రభుత్వానికి, కమిషన్ కు   మూడు వారాల్లో గా కౌంటర్ దాఖలు చేయాలనీ  నోటీసులు ఇస్తూ  ఆ తర్వాత వారంలో రిప్లై…

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

Urea Supply

నెల రోజులుగా క్యూల్లో రైతుల అనేక అవస్థలు  ధర్నాలు, రాస్తా రోకోలు, తొక్కిసలాటలో రైతుల గాయాలు  యూరియా సరఫరాపై పలు పార్టీల నేతల పరస్పర ఆరోపణలు మహబూబాబాద్ ప్రజాతంత్ర, ఆగస్ట్​ 21 : త‌మ‌కు స‌రిప‌డా యూరియా సరఫరా (Urea Supply)  చేయాలని నెల రోజులుగా కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రైతులు…

తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో కీలక మావోయిస్టు నేతలు. ?….

తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో కీలక మావోయిస్టు నేతలు. ?… కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సునీత, మరో కీలక నేత చెన్నూరి హరీష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : తెలంగాణ రాష్ట్ర పోలీసుల అదుపులో కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్లు సమాచారం. .అందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత ఒకరు. ఆమె…

యూరియా కొరతపై ప్రతిపక్ష పార్టీ ల వ్యాఖ్యలు అర్థరహితం…

Thummala Nageshwar Rao

సవాళ్లు కాదు సమస్య పరిష్కారం చేయాలి  ఈ వారంలోనే యూరియా సరఫరా చేయాలి  టి బిజేపి చీఫ్ రామచంద్ర రావు వ్యాఖ్యలు అవగాహనరాహిత్యం  వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : తెలంగాణ రైతాంగం అవసరాల దృష్ట్యా ఈ వారంలోనే ప్రకటించిన 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు…

యూరియా కొరత తీర్చండి లేకుంటే ఉద్యమిస్తాం..

Urea shortage

 బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత (Urea shortage) తో రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు (Harish Rao)  అన్నారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం…

మద్యం దుకాణాలకు టెండర్లు.. దరఖాస్తు ఫీజు భారీగా పెంపు

Liquor

హైదరాబాద్‌, ప్రజాతంత్ర : ‌తెలంగాణలో మద్యం దుకాణాల ఆశావాహులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల (Liquor Shop Tenders-) దరఖాస్తుకు ఆబ్కారీ శాఖ బుధవారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. అలాగే, దరఖాస్తుల ఫీజు కూడా భారీగా పెంచేసింది. దరఖాస్తు పీజు రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినట్లు పేర్కొంది.…

మార్వాడీలు అంగీకారం ఉల్లంఘించినందుకే ..?

ఆమనగల్లు బంద్  పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ  సోషల్ మీడియాలో కరపత్రం వైరల్ చేయడమే ఇందుకు కారణం కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాల ఆరా…! ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్  20 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఉధృతం అవుతుంది. ఎక్కడో జరిగిన చిన్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఆమనగల్లు…