Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌ ఓ ‌మంచి డెస్టినేషన్‌

– ఓపెన్‌ ఏఐ ‌సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌కి కెటిఆర్‌ ఆఫర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 23: ఓపెన్‌ ఏఐ ‌తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ’ఎక్స్’ ‌వేదికగా కోరారు. ఇటీవల ఆ కంపెనీ సీఈవో శామ్‌ అల్ట్‌మన్‌ ‌భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్‌లో ఇక్కడ పర్యటిస్తామన్నారు. ఈక్రమంలో…

సురవరం పార్థివ దేహానికి రాజా నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి పార్థివ దేహానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు శనివారం నివాళులర్పించారు. పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర…

Handloom weavers :సిరిసిల్ల చేనేతల సమ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

KTR

-ప్ర‌భుత్వానికి కె.టి.ఆర్‌. లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  23: సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు(handloom weavers) ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం సుకోవాలని  సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ. 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను…

Musi : మూసీ ప్రక్షాళనపై తగ్గేదే లేదు

– నీటి వనరుల పరిరక్షణలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ – ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది – ఐటీపీఐ సౌత్‌ జోన్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరు కావాలనే అడ్డుపడుతుండడం సాధారణమని, మూసీ (Musi river) విషయంలోనూ ఇదే జరుగుతోందని ఐటీ,…

Suravaram funerals: గొప్ప నాయ‌కుడిని కోల్పోయాం: రేవంత్ రెడ్డి

– అధికార లాంఛనాలతో సురవరం అంత్యక్రియలు – ఆదేశాలు జారీ చేసిన ముఖ్య‌మంత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 23: సీపీఐ అగ్ర నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ…

25‌న రాష్ట్ర‌ కేబినేట్‌ ‌భేటీ

Cabinet Meeting

బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ  కాళేశ్వరం నివేదికపైనా చర్చించే అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : రాష్ట్ర‌ మంత్రివర్గ సమావేశం (TG Cabinet Meeting) సచివాలయంలో ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. మరో వైపు పంచాయతీ ఎన్నికల కోసం…

Andole | సింగూరును టూరిస్ట్ హ‌బ్‌గా మారుస్తాం

Andole

బుదేరా క‌ళాశాల‌ను రోల్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతాం  మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ అందోల్‌, ప్ర‌జాతంత్ర‌ : అందోల్ (Andole)నియోజకవర్గం లోని మునిపల్లి మండలం బుదేరా లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్ల‌డించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్  పి.…

మ‌హిళా పోలీసుల సంక్షేమంపై శ్ర‌ద్ధ‌

– స‌మ‌స్య‌ల‌ను నివేదిస్తే త‌క్ష‌ణ‌మే స్పందిస్తాం – శాంతిభ‌ద్ర‌త‌ల్లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌ -డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ please subscribe our channel youtube.com/@prajatantra-news మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, మహిళా సిబ్బంది సంక్షేమానికి చేసే సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం…

పల్లెల్లో  ప్రారంభమైన “పనుల జాతర – 2025″

*గ్రామాల్లో వేడుకల‌ను త‌ల‌పించిన‌ ప్రారంభోత్సవాలు *ఉత్సాహంగా పనుల జాతరలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు *మహబూబాబాద్ జిల్లాలో పనుల జాతరను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క *పనుల జాతరలో పాల్గొన్న శాసన సభాపతి డా. గడ్డం ప్రసాద్, మంత్రులు దామోద‌ర, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ తదితరులు…