Category ముఖ్యాంశాలు

మోసం చేయ‌డంలో ఇద్దరూ ఇద్ద‌రే

– ఉద్యోగాల పేరుతో టోపీ పెట్టిన మోదీ, రేవంత్‌ -‌ హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతున్న సీఎం – బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్25: ‌దేశంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ, తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలని సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్‌ఎస్‌…

కోదండరామ్‌పై మొసలి కన్నీరు

– దమ్ముంటే ఆయనను సీఎం చేయాలి – ఉస్మానియాకు రూ.వేయి కోట్లు ప్రకటించాలి – బీఆర్‌ఎస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్‌ రెడ్డి సొల్లు పురాణం మాట్లాడారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోదండరాం పట్ల రేవంత్‌…

jobs: ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్‌ ‌మోసం

– నిలదీస్తారనే భయంతో విద్యార్థుల అరెస్ట్ ‌- సిఎం ఓయూ పర్యటనపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు.  విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ…

OU : తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఓయూ

– కోదండరాం సర్‌కు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తా – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అని, తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివని (twins) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి…

సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించడం సరికాదు

*ఆ తీర్పులో నక్సలిజాన్ని సమర్థించినట్టు ఎక్కడా పేర్కొనలేదు *కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పుగా అర్థం చేసుకోవడం దురదృష్టకరం *అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన ప్రముఖ సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు న్యూదిల్లీ, ఆగస్ట్ 25 : సల్వాజడుం రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడటం సరికాదని, కేంద్ర హోంమంత్రి అమిత్…

ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ

– సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌సు్ట 24: తెలంగాణ రాష్ట్రాన్ని బయోడిజైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో ఆసియా పసిఫిక్‌ బయో డిజైన్‌ ఇన్నొవేషన్‌ సమ్మిట్‌ 2025ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఇన్నోవేషన్‌ ఆఫ్‌ భారత్‌ –…

ముగిసిన సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమ యాత్ర

– గాంధీ మెడికల్‌ కళాశాలకు పార్థివ దేహం అప్పగింత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. మగ్దుమ్‌ భవన్‌ నుండి సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్‌ కాలేజీ వరకు ఊరేగింపు నిర్వహించగా కుటుంబ సభ్యులు…

Speakers’ conference: స్పీకర్‌ పదవి గౌరవాన్ని పెంచాలి

– రెండు రోజుల స్పీకర్ల సమావేశంలో హోం మంత్రి అమిత్‌ షా న్యూదిల్లీ, ఆగస్టు 24: దేశ స్వేచ్ఛ లాగే దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Home Minister Amit sha) అన్నారు. సభ గౌరవాన్ని, స్పీకర్‌ పదవి గౌరవాన్ని పెంచే దిశగా పనిచేయాల్సిన…

If they have guts: దమ్ముంటే ఆ పదిమందీ రాజీనామా చేయాలి

– తన పాలన చూపి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం రేవంత్‌కు ఉందా? – శేరిలింగంపల్లి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ సవాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు సవాల్‌…