Category ముఖ్యాంశాలు

కాళేశ్వరంపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇస్తాం

– అనుమతి కోరుతూ స్పీకర్‌కు బిఆర్‌ఎస్‌ ‌వినతిపత్రం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: అసెంబ్లీలో శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్‌ ‌ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్‌ఎస్‌ఎల్పీకి కల్పించాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌విప్‌ ‌కేపీ వివేకానంద,…

విద్యా సంస్థల్లో ఇక ఫేషియల్‌ రికగ్నిషన్‌

– బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలి – ఒకే విభాగం కిందకు విద్యా శాఖ పరిధిలోని నిర్మాణాలు – గ్రీన్‌ ఛానల్‌లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన…

సభలు సజావుగా జరిగేలా చూడాలి

– అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలి – ఉన్నతాధికారులతో స్పీకర్‌ గడ్డం సమావేశం – రేపటినుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి(Assembly, Council) సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్న నేపధ్యంలో సభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో…

శభాష్‌ సీతక్క..

– జోరు వానలోనూ ముంపు ప్రాంతాల పరిశీలన – ప్రయాణంలోనూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్‌ – సహాయక చర్యలపై అధికారులకు కీలక సూచనలు – మంత్రి చొరవను మెచ్చుకుంటున్న కామారెడ్డి ప్రజలు కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29: భారీ వర్షాలు కురుస్తున్న వేళ వెరవకుండా ప్రజలతోపాటు నిలబడి వారి బాధలు పంచుకునేందుకు కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి…

సీఎస్‌ పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈమేరకు మరో ఏడు నెలలు అంటే 2026 మార్చి 31వరకు…

గోదావరి జలాల తరలింపులో శ్రీపాద కీలకం

గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : తెలంగాణకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆక్సిజన్‌ వంటిదని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అంటున్నారు కానీ కల్వకుంట్ల కుటుంబానికి అది ధనప్రదాయినిగా మారి ధన వరదను సృష్టించుకున్నారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి…

ఉత్త‌ర తెలంగాణ‌లో వ‌ర్ష విల‌యం

– కామారెడ్డి, మెదక్‌ ‌జిల్లాల్లో కోలుకోలేని న‌ష్టం – కొట్టుకుపోయిన రోడ్లు -రాక‌పోక‌ల‌కు అంత‌రాయం – చెరువుల‌ను త‌ల‌పిస్తున్న వూళ్లు – ముమ్మ‌రంగా స‌హాయ కార్య‌క్ర‌మాలు నిజామాబాద్‌, కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో కుండల్లోనుంచి ఒక్క‌సారిగా ప‌డిన నీరు మాదిరిగా కురిసిన అతిభారీ వ‌ర్షం ప్ర‌జాజీవ‌నాన్ని అస్త‌వ్య‌స్తం చేసింది. జాతీయ ర‌హ‌దారితో స‌హా వివిధ రోడ్లు కొట్టుకు…

ప్ర‌భుత్వ స్పంద‌న స‌రిగ్గా లేదు

– పార్టీ శ్రేణులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాలి – మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేయండి – ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న ప్ర‌భుత్వం – బిహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌న చాప‌ర్లు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 28: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్య‌క్తం…