Category ముఖ్యాంశాలు

కాళేశ్వరంపై హరీష్‌ మరోమారు పిటిషన్‌

– పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు భయమెందుకని ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30 : కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలన్నారు. ఈ పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ…

యూరియా కోసం రైతుల పాట్లు

– తెల్ల‌వారుజాము నుంచే క్యూలు – ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్  30: యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద  శనివారం యూరియా టోకెన్లు జారీ చేయగా, టోకెన్ల వారీగా రైతు వేదిక వద్ద బస్తాలను పంపిణీ చేశారు. యూరియా బస్తాల…

ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

– వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పణ – సచివాలయం ముందు ఆకస్మిక ధర్నా – కేటీఆర్‌, హరీష్‌ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై బీఆర్ఎస్‌ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద శనివారం నిరసన చేపట్టారు. అన్నదాతల సమస్యలను…

ట్రంప్‌ సుంకాలు చట్ట విరుద్దం

Trump’s Tariffs Set to Backfire: Economic Risks Loom Large

– అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు వాషింగ్టన్‌, ఆగస్ట్‌ 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పునిచింది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విసÊఋత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సంచలన వాఖ్యలు చేసింది. అయితే దీనిపై సుప్రీం కోర్టుకు అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా…

పీపీటీ ఇచ్చే అవకాశం ప్రతిపక్షానికి లేదు

– వడ్డీలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం – మీడియాతో భట్టి విక్రమార్క చిట్‌ చాట్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30: ప్రతిపక్షాలకు అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్‌ ప్రజంటేషనన (పిపిటి) ఇచ్చే సంప్రదాయం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంద‌ర్భంగా మీడియాతో ఆయన చిట్‌చాట్‌ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో…

ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధ‌మే

– ఎరువుల కొర‌తపై గన్‌ పార్క్‌ వద్ద బీఆర్ఎస్‌  వినూత్న నిర‌సన – అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలి –  ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తిన కేటీఆర్‌  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని బీఆర్ఎస్‌ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర…

భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు       

 – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ            భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు త్రొక్కుతుంది. శుక్రవారం సాయంత్రానికి 44 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరుకుంది. ఇది మరింత పెరిగా అవకాశం…

ఆర్థిక దుష్ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్‌

– ఈ వాద‌న త‌ప్ప‌ని తేల్చిన కాగ్‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  29:  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై  ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్…

మూసీ న‌ది ఉగ్ర‌రూపం

– జాతీయ ర‌హ‌దారిపై కొన‌సాగుతున్న ట్రాఫిక్ జామ్‌ – కాళేశ్వ‌రం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం – ఐదుగురిని ర‌క్షించిన స‌హాయ‌క సిబ్బంది ఉత్త‌ర తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టినా వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. హైద‌రాబాద్‌లో జంట జ‌లాశ‌యాల‌కు పెద్ద ఎత్తున నీరు చేరుతుండ‌టంతో గేట్లు ఎత్తి మూసీ న‌దిలోకి వ‌దిలారు. ఫ‌లితంగా మూసారంబాగ్…