Category ముఖ్యాంశాలు

కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ముఖ్యం కాదు

– వాటికి నిధులు, సిబ్బందిని ఇవ్వాలి – ఆఖరుకు ఫైనాన్స్‌ కమిషన్‌ డబ్బులు కూడా రావట్లే – మున్సిపల్‌ సవరణ బిల్లుపై చర్చలో హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం అన్నది ముఖ్యం కాదు.. మున్సిపాలిటీలను ఎంతమేరకు అభివృద్ధి చేశాం, వాటికి నిధులు ఇస్తున్నారా లేదా అనేది ముఖ్యం అని…

బీసీ రిజర్వేషన్లకు ఓకే

– పంచాయత్‌, మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం – 42 శాతం రిజర్వేషన్‌ అమలుకు అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: సుదీర్ఘ చర్చల అనంతరం మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం…

డిక్లరేషన్‌ ఇస్తే కాదు.. డెడికేషన్‌ ఉండాలి

– గతంలో కేసీఆర్‌ దిల్లీ వెళ్లి తెలంగాణ సాధించుకొచ్చారు – రిజర్వేషన్‌ బిల్లు సాధించేదాకా దిల్లీలో దీక్ష చేయండి – అఖిలపక్షానికి సమయం తీసుకోండి.. మేమూ వస్తాం – రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స‌వాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: గతంలో తెలంగాణ సాధించుకొస్తానని దిల్లీకి వెళ్లి కేసీఆర్‌ సాధించారని, అదే రీతిలో దమ్ముంటే…

సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలి

– శాసనసభలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: జనాభాపరంగా తగిన ప్రాతినిధ్యం లేని బీసీలకు న్యాయం చేసేందుకు ఇంటింటి సమగ్ర సర్వే చేశామని, శాస్త్రీయంగా కులగణన చేపట్టామని, దీనిపై డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయగా బీసీల వెనబాటుతనం, ప్రాతినిధ్యం ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి…

బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం

– సమస్యలు రావద్దనే డెడికేషన్‌ కమిషన్‌ వేశాం ` చిత్తశుద్ధి ఉన్నందునే బిల్లు ఆమోదానికి పెట్టాం – కేసీఆర్‌ సభకు వచ్చి ఉంటే పెద్దరికం పెరిగేది – ఆయన పార్టీ లాబీయింగ్‌ వల్లే రాష్ట్రపతి వద్ద పెండింగ్‌ ` శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: బీసీల రిజర్వేషన్లను అమలు చేసి…

జమ్మూకాశ్మీర్‌లో మేఘాల విస్ఫోట‌నం

– కొండచరియలు విరిగిపడి 11మంది మృతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 30: జమ్మూ కాశ్మీర్‌లో శనివారం ఉదయం రాంబన్‌లో మేఘాల విస్ఫోటనం సంభవించగా రియాసిలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు పిల్లలు సహా 11మంది మరణించారు. రాంబన్‌లోని రాజ్‌గఢ్‌ తహసీల్‌లో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన తరువాత నలుగురు గ్రామస్తులు మరణించగా…

నాల్గవ ఆర్థిక శక్తిగా భారత్‌

– ఓర్వలేని వారి కుట్రలను తిప్పికొట్టాలి – కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్‌30:భారత దేశం గత దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని ప్రపంచంలోనే నాల్గవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. దీన్ని చూసి ఓర్వలేనివారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌ కాచిగూడ లోని…

తెలంగాణ కేబినెట్‌ ‌సంచలన నిర్ణయం

– రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని తీర్మానం – సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అంగీకారం – ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అజారుద్దీన్‌ల పేర్లు సిఫార్సు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌తెలంగాణ కేబినెట్‌ ‌సంచలన నిర్ణయం తీసుకుంది.రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. పంచాయతీ రాజ్‌  ‌చట్టం2018 సవరణకు ఆమోదం తెలిపిన కేబినెట్‌..  ‌రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ‌స్థానంలో…

పేదల కోసం తపించిన సురవరం

– ఆయన ఆశయాల సాధ‌న‌కు కృషి – సురవరం సంస్మరణ సభలో సిఎం రేవంత్‌రెడ్డి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌పేదల జీవితాలలో మార్పు రావాలని.. వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా…