Category ముఖ్యాంశాలు

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

– 10 ‌మంది మావోయిస్టులు మృతి, మ‌రికొంద‌రికి గాయాలు – ఒడిస్సా రాష్ట్ర దళ కార్యదర్శి మోడెం బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు ప్రమోద్‌ ‌మృతి – బస్తర్‌ ‌కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న హిడ్మాకు ఎదురుదెబ్బ – సంఘటన స్థలం వద్ద అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 11 : ‌సరిహద్దున ఉన్న…

వోట్‌ ‌చోరీపై అణుబాంబు లాంటి ఆధారాలు

– పునరుద్ఘాటించిన కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ లక్నో, సెప్టెంబర్‌11: ‌వోట్‌ ‌చోరీ గురించి త్వరలో అణుబాంబు లాంటి ఆధారాలు వెల్లడిస్తానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. బిజెపి వోట్‌ ‌చోరీకి పాల్పడుతున్నదని పునరుద్ఘాటించారు.వోట్‌ ‌చోరీకి సంబంధించి ఇప్పటికే కొన్ని వెల్లడించానని, భవిష్యత్తులో’ హైడ్రోజన్‌ ‌బాంబ్‌ ‌వంటి ఆధారాలు బయటపెడతానని అన్నారు.తన నియోజకవర్గం రారుబరేలీలో…

రైల్వే పెండింగ్‌ ‌ప్రాజెక్టులు త్వ‌ర‌గా పూర్తి చేయండి

– కొత్త లైన్ల కోసం భూసేకరణకు సిద్దం – భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా ప్రాజెక్టులు – పర్యాట‌క కేంద్రాలను అనుసంధానిస్తూ రైల్వే లైన్లు – శంషాబాద్‌ – అమరావతి మధ్య గ్రీన్‌ ‌కారిడార్‌ -‌రైల్వే అధికారుల సమీక్షలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ‌పెండింగ్‌లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

కేటీఆర్‌కు ‘గ్రీన్ లీడర్‌షిప్’ అవార్డు

– ఈ నెలాఖ‌రులో న్యూయార్క్ లో ప్ర‌దానం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11: మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్)కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన…

ఇండి కూటమిలో ఐక్యత లోపించింది

– కాంగ్రెస్‌ హయాంలోనే రాజ్యాంగానికి ముప్పు – స్పీకర్‌ దగ్గర ఉన్న యాంటీ డిఫెక్షన్‌ బిల్లుల సంగతేమిటో? – రాష్ట్రంలో అన్ని వ్యవహారాల్లో విఫలమైన కాంగ్రెస్‌ – ‘మీట్‌ ది ప్రెస్‌’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండీ కూటమి నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, ఆ…

పంచాయతీరాజ్‌ సవరణ చట్టం-2025కు గవర్నర్‌ ఆమోదం

State Governor Jishnudev Verma

~ ఇంకా ఆమోదం పొంద‌ని (మూడో సవరణ) చట్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: తెలంగాణ పంచాయతీరాజ్‌ (రెండో సవరణ) చట్టం 2025 బిల్లుపై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సంతకం చేశారు. ఈమేరకు గెజిట్‌ విడుదలయింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ (రెండో సవరణ) చట్టం-2025లో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ విస్తరణ,…

భారతదేశపు సీడ్‌ హబ్‌గా తెలంగాణ

– సీడ్‌ డిప్లొమసీతో రెండు దేశాల‌ మధ్య పెరగనున్న విశ్వాసం – ఇండో-ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఇండో-ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌-2025 భారత్‌-ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన…

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు

` గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో డబ్బులు చేతులు మారాయి – హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్ష మళ్లీ నిర్వహించాలి – అవకతవకలపై జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలి. – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాలపైన, ఎన్నికల సమయంలో ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్‌ చేసిన…

రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆటంకాలు

– బీసీల కుల గణనలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ – ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నప్రభుత్వం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి – 15న కామారెడ్డి సభ ఏర్పాట్లపై మంత్రులతో సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని…