Category ముఖ్యాంశాలు

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి….

హైదరాబాద్ ,మార్చి 19: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం  మృతి చెందారు. మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు.   1945-…

సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కు విశిష్ట పురస్కారం

హైదరాబాద్ ,మార్చి 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు,సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మీడియా రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి కేరళ రాష్ట్రానికి చెందిన మల నాడు  మీడియా గ్రూప్ 2022 సంవత్సరం కు  అమర్ ను ఎంపిక చేసింది . శనివారం కొచ్చి లో జరిగిన సంస్ధ  వార్షికోత్సవం లో అమర్…

యాదాద్రి సలహాదారుగా చినజీయర్‌ను తొలగించాలి: రేంవత్‌ ‌రెడ్డి

ట్వీట్‌ ‌ద్వారా పిసిసి చీఫ్‌ ‌రేంవత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : సమక్క సారలమ్మలపై త్రిదండి చినజీయర్‌ ‌స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ….తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి…

సమ్మక్క సారలమ్మపై ఎలాంటి అల్ప వ్యాఖ్యలు చేయలేదు

20 ఏళ్ల క్రితం ప్రసంగంలో ఒక భాగాన్ని తీసుకుని దుష్ప్రచారం దీనివెనక అన్య ప్రయోజనాలు ఉన్నాయేమో మైక్‌ ‌దొరికింది కదాని కొందరు ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదు సమాజానికి మేలు చేయడమే మా కర్తవ్యం యాదాద్రికి పిలిస్తే వెళతాం..లేకుంటే చూసి ఆనందిస్తాం రాజకీయాలకు మేం దూరం..పూసుకుని తిరిగే అలవాటు లేదు మాంసాహారంపై…

ఆర్టీసీలో రౌండప్‌ ‌ఛార్జీలు

చిల్లర సమస్యలకు చెక్‌ ‌పెట్టిన సంస్థ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్‌ ‌పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ‌రౌండప్‌ ‌చార్జీలను ఖరారు చేశారు. దీంతో స్వల్పంగా ఛార్జీలు కూడా పెరిగాయి. శుక్రవారం  నుంచి ఈ కొత్త రౌండప్‌…

28 ‌నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ..

21 నుంచి 28 వరకు ఉద్ఘాటన కార్యక్రమాలు 28న మహాకుంభ సంప్రోక్షణ..హాజరుకానున్న సిఎం కెసిఆర్‌ ‌వివరాలు వెల్లడించిన ఆలయ ఇవో గీత ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 18 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని ఆలయ ఈవో  గీతారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ…

తెలంగాణలో కెసిఆర్‌ ‌దొరహంకార పాలన

బిజెపి ఆందోళనలో ఎంపి సోయం బాపూరావు బుల్‌డోజర్లు వస్తున్నాయన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌బండి సంజయ్‌, ఈటెలలు వ్యక్తులు కాదు ..శక్తులని వ్యాఖ్య ముగ్గురం…63 మందిమై వస్తాం..నిన్ను నిలదీస్తాం అన్న రఘునందన్‌ దొర అహంకారంతో సీఎం కేసీఆర్‌ ‌పాలన చేస్తున్నారని ఆదిలాబాద్‌ ‌బిజెపి ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌.. అం‌బేడ్కర్‌…

ఉద్యమకారులను అవమానించిన ఘనత కెసిఆర్‌దే

గవర్నర్‌ను , సభను అవమానించిన ఘనుడు తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయే కెసిఆర్‌కు ఇక రోజులు దగ్గర పడ్డాయి నిరంకుశ విధానాలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయం తను అసెంబ్లీలో చూడడం ఇష్టం లేకే సస్సెనషన్‌ ఇం‌దిరాపార్క్ ‌వద్ద ధర్నాలో మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ తనను సభలో లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్‌ ‌దుర్మార్గపు ఆలోచనే…