మహారాష్ట్రలో చివరి అంకంలో రాహుల్ భారత్ జోడో యాత్ర
యాత్రలో పాల్గొన్న మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ రేపు మధ్యప్రదేశ్లోకి… కలకలం రేపుతున్న ఇండోర్లో బాంబు దాడితో హత్య చేస్తామన్న బెదిరింపు లేఖ ముంబయి, నవంబర్ 18 : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నవంబర్ 7 నుండి మహారాష్ట్రలో…
