Take a fresh look at your lifestyle.
Browsing Category

Bharat jodo yatra special

జోడో యాత్రలో ఊహించని ఘటన

రాహుల్‌ను కౌగిలించుకున్నఅపరిచితుడు చండీఘడ్‌, ‌జనవరి 17 : రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్‌లోని హోషియాపూర్‌ ‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే రాహుల్‌ ‌యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్టీ…
Read More...

మోడీ ప్రభుత్వం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది

గురునానక్‌ ‌ప్రపంచానికి ప్రేమ, సోదర భావం, సహన మార్గాన్ని నేర్పితే... కేంద్రం విధానాలతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు నాశనం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్న కేంద్రం పంజాబ్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో…
Read More...

ద్వేషం, భయం వ్యాపింప చేస్తున్న బిజెపి

ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడానికే పాద యాత్ర పంజాబ్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 11 : మత సామరస్యం, ఐక్యత, గౌరవం కోసం నిలిచే దేశంలో బిజెపి ద్వేషాన్ని, భయాన్ని వ్యాపింప చేస్తున్నదని…
Read More...

తిరిగి ప్రారంభం అయిన భారత్‌ ‌జోడోయాత్ర

దిల్లీ హనుమాన్‌ ‌దేవాలయం నుంచి ప్రారంభం యాత్రలో రాహుల్‌తో కలసి నడిచిన రా మాజీ చీఫ్‌ అమర్‌జిత్‌ ‌సింగ్‌ ‌దులత్‌ ‌యూపిలో ప్రవేశించగానే స్వాగతించిన ప్రియాంక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి3: భారత్‌ ‌జోడో యాత్రను తిరిగి…
Read More...

రాహుల్‌కు సెక్యూరిటీలో ఎక్కడా లోపం లేదు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీకి సరైన రీతిలో సెక్యూర్టీ కల్పించడం లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తీవ్ర ఆరోపణలపై సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీసు ఫోర్స్ ‌ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన ఆరోపణలను సీఆర్పీఎఫ్‌ ‌ఖండించింది.…
Read More...

‌నికు ఎలాంటి అమ్మాయి కావాలి…

నానమ్మ, అమ్మ లక్షణాలున్న వారిని ఇష్టపడతా విలేఖరి ప్రశ్నకు రాహుల్‌ ‌గాంధీ ఆసక్తికర సమాధానం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర రెండోరోజు దిల్లీలో కొనసాగుతున్నది. పెండ్లిపై ఒకరు ప్రశ్నించగా..…
Read More...

యాత్రను ఆపడానికి సాకులు వెతుకుతున్నారు

కొరోనా నేపథ్యంలో కేంద్ర మంత్రి లేఖపై రాహుల్‌ ‌హరియానాలో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 22 : ‌భారత్‌ ‌జోడో యాత్రను ఆపేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాకులు వెతుకుతుందని రాహుల్‌…
Read More...

వొచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌దే విజయం

రాజస్థాన్‌ ‌యాత్రలో రాహుల్‌ ‌వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 16 : ‌వొచ్చే  సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు.…
Read More...

భారత్‌ ‌జోడో యాత్రలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌

రాహుల్‌ ‌గాంధీతో కలిసి నడిచిన రఘురామ్‌ ‌రాజన్‌ ‌రేపటికి యాత్రకు 100 రోజులు పూర్తి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 14 : ‌దేశంలో అన్ని వర్గాల మధ్య సమైక్యతను నెలకొల్పి ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత, వాయనాడ్‌…
Read More...

రాజస్థాన్‌లో జోరుగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

బిజెపి కార్యాలయం దాటుతూ ముద్దులు విసిరిన కాంగ్రెస్‌ ‌నేత పాదయాత్రలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌…
Read More...