Category Bharat jodo yatra special

కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఆగిపోలేదు

పాక్‌తో చర్చలు జరపాలి భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్న ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌, ‌జనవరి 20 : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉందని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అసలు ఉగ్రవాదం పోవాలని అబ్దుల్లా కోరుకోవడం లేదా అని ప్రశ్నించింది. కాశ్మీరీ పండిట్ల గాయాలకు ఔషధం అవసరమని,…

చివరి దశలోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 19 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ దేశ సమైక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్యీర్‌ ‌వరకు సెపెటంబర్‌ 07 2022‌న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 125వ రోజు చివరి దశకు చేరుకుని ఆఖరి రాష్ట్రం కాశ్మీర్‌ ‌చేరుకుంది. గత 8 రోజులుగా పంజాబ్‌,…

రాహుల్‌ ‌తెలివైన నేత

న్యూ దిల్లీ, జనవరి 19 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చాలా తెలివైన వ్యక్తి అంటూ రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ‌ప్రశంసలు కురిపించారు. రాహుల్‌ ‌గాంధీకి పప్పు అనే  ఇమేజ్‌ ‌రావడం దురదృష్టకరమని ..ఆయన నిజంగా తెలివైన వ్యక్తని అన్నారు. వరల్డ్ ఎకానమిక్‌  ‌ఫోరంలో భాగంగా ఓ నేషనల్‌ ‌డియాకు…

జోడో యాత్రలో ఊహించని ఘటన

రాహుల్‌ను కౌగిలించుకున్నఅపరిచితుడు చండీఘడ్‌, ‌జనవరి 17 : రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్‌లోని హోషియాపూర్‌ ‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే రాహుల్‌ ‌యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి నడుస్తున్న క్రమంలో ఓ వ్యక్తి అనూహ్యంగా రాహుల్‌ ‌గాంధీ దగ్గరకు వచ్చాడు. సెక్యూరిటీని తప్పించుకుని…

మోడీ ప్రభుత్వం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది

గురునానక్‌ ‌ప్రపంచానికి ప్రేమ, సోదర భావం, సహన మార్గాన్ని నేర్పితే… కేంద్రం విధానాలతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు నాశనం ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్న కేంద్రం పంజాబ్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 12 : సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ ‌దేశానికే కాకుండా ప్రపంచానికే…

ద్వేషం, భయం వ్యాపింప చేస్తున్న బిజెపి

ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడానికే పాద యాత్ర పంజాబ్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 11 : మత సామరస్యం, ఐక్యత, గౌరవం కోసం నిలిచే దేశంలో బిజెపి ద్వేషాన్ని, భయాన్ని వ్యాపింప చేస్తున్నదని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. ఇది సరైన మార్గం కాదని, మన…

తిరిగి ప్రారంభం అయిన భారత్‌ ‌జోడోయాత్ర

దిల్లీ హనుమాన్‌ ‌దేవాలయం నుంచి ప్రారంభం యాత్రలో రాహుల్‌తో కలసి నడిచిన రా మాజీ చీఫ్‌ అమర్‌జిత్‌ ‌సింగ్‌ ‌దులత్‌ ‌యూపిలో ప్రవేశించగానే స్వాగతించిన ప్రియాంక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి3: భారత్‌ ‌జోడో యాత్రను తిరిగి ప్రారంభించిన రాహుల్‌.. ‌భారీ జనసందోహం మధ్య ఢిల్లీలోని హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించారు. దిల్లీలో  యాత్ర తిరిగి ప్రారంభమైన ఈ…

రాహుల్‌కు సెక్యూరిటీలో ఎక్కడా లోపం లేదు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీకి సరైన రీతిలో సెక్యూర్టీ కల్పించడం లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తీవ్ర ఆరోపణలపై సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీసు ఫోర్స్ ‌ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన ఆరోపణలను సీఆర్పీఎఫ్‌ ‌ఖండించింది. ఇటీవల అనేక సార్లు రాహుల్‌ ‌గాంధీయే సెక్యూర్టీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీఆర్పీఎఫ్‌ ‌వెల్లడించింది. ఈ…

‌నికు ఎలాంటి అమ్మాయి కావాలి…

నానమ్మ, అమ్మ లక్షణాలున్న వారిని ఇష్టపడతా విలేఖరి ప్రశ్నకు రాహుల్‌ ‌గాంధీ ఆసక్తికర సమాధానం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర రెండోరోజు దిల్లీలో కొనసాగుతున్నది. పెండ్లిపై ఒకరు ప్రశ్నించగా.. ఆయన సమాధానం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఎప్పటిమాదిరిగానే నవ్వుతూ సమాధానమిచ్చారు. నానమ్మ ఇందిరా గాంధీ,…