Category శీర్షికలు

అమర వీరుల జ్ఞాపకార్థం.. ఇంద్రవెల్లి స్థూపం!

భూమి కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థంగా తెలంగాణ  ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమర వీరుల స్థూపం నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు నిధులతో తిరిగి…

అనంతాన్వేషణ…

కవిత్వాన్ని ఒక ప్రపంచంగా నిర్మించుకొని జీవజలంగా భావజాలాన్ని ప్రసరింపజేయడం కవికి ఒక సాహసమే. కవిత్వంతో విస్తరిస్తూ  పోవడం కవికి మాత్రమే దక్కే అద్భుత అవకాశం. హృదయం దృవీభవిస్తే అశ్రువంత స్వచ్ఛంగా కవిత్వం  వెలువడుతుందన్నది కవి విశ్వాసం. అక్షరం అశ్రువులను తుడిచి స్వాంతన చేకూర్చే పరమావధి అని నమ్మి కవిత్వాన్ని తపస్సుగా కొనసాగిస్తున్న కవి దండమూడి శ్రీచరణ్‌.…

సమాజ చైతన్యానికి ‘గజ్జెకట్టి గళం విప్పిన’ గొప్ప వ్యక్తి

కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న ఆయన మాటలు మాకు స్ఫూర్తి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : తన ఆట పాటలతో సమాజాన్ని చైతన్య పరిచేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న…

సముద్ర తీరాన్ని కాపాడే సాహస వీరులు వీరే…

నేడు  ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌డే సందర్భంగా… ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు మరియు జైసల్మేర్‌ నుండి ఇందిరా పాయింట్‌  వరకు దాదాపు 7516.7 కి.మీ.పొడవు కలిగిన విస్తారమైన తీర ప్రాంతం మన దేశం కలిగి ఉంది. ఈ తీరప్రాంత భద్రతకు…

సర్వోత్తమ న్యాయ శిఖరానికి వజ్రోత్సవ కిరీటం!

దేశ సర్వోన్నత న్యాయస్థానం నేటికి 75-వసంతాలు పూర్తి చేసుకుంటూ వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భమిది. సార్వభౌమిక ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా 26 జనవరి 1950న అవతరించిన భారతంలో 1950, జనవరి 30న భారత సుప్రీమ్‌ కోర్టు ప్రారంభం అయ్యింది. ప్రారంభమైన తొలి రోజుల్లో పార్లమెంట్‌ భవన ఆవరణ నుంచే మాత్రమే కార్యకలాపాలు నిర్వహించింది. 01…

పెన్ను గన్నులతో పోరాడిన యోధుడు

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఎందరో పోరాట యోధులు, త్యాగ ధనులు ఎన్నో పోరాట పంథాలను ఎన్నుకున్నారు. అలాంటి వారిలో రావెళ్ళ వెంకట రామారావు ఎన్నదగిన యోధుడు. తన పెన్ను, గన్ను ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని,  పోరాట స్ఫూర్తిని కల్పించి ఎందరికో  మార్గ నిర్దేశనం చేశాడు. ఆయన తొలితరం కవి. సాయుధ దళ…

పోక్సో చట్టానికి పదును పెట్టలేమా..!

వీధిలో ఆడుకుంటున్న 12 ఏండ్ల బాలికను తినుబండారాలు ఇస్తానని నమ్మించి తన ఇంటిలోకి తీసుకెళ్లి తలుపులు వేశాడో 39 ఏండ్ల నిందిత రాక్షసుడు. ఆమె ఛాతీని ఒత్తడంతో పాటు బట్టలు తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. భయపడిన బాలిక అరవటంతో నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రాలో జరిగిన ఈ కేసును దిగువ కోర్టు పోక్సో…

పండు పండింది తొడిమ ఎందుకు ఊడలేదు?

ప్రజా ప్రభుత్వంలో నియమించబడిన కొత్త  విద్యాశాఖ కార్యదర్శి స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి) సందర్శించడం, ప్రక్షాళన వెంట వెంటనే ప్రారంభించడం శుభపరిణామం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిని కబ్జాబెట్టి తిష్టివేసుకొని పీఠాదిపతులుగా మారి ముఠాలను సృష్టించి రాష్ట్ర విద్యారంగాన్ని తమ తెలివితక్కువ పథకాలతో సర్వనాశనం చేసారు. డి.ఇ.ఓలను, విద్యాశాఖలోని అధికారులతో…

ఆహారం విషయంలో మహాత్ముని ప్రయోగాలు!

 నేడు గాంధీ వర్ధంతి కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడిరచిన జాతిపిత మహాత్మా గాంధీజీ. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్య్రము సాధించిన…