Category శీర్షికలు

ఇక సంకీర్ణ రాజకీయాలు …!

ఇండియా కూట‌మి నుంచి ఎన్‌డిఎకు ఊహించ‌ని స‌వాల్ ఎదురైంది. బిజెపికి మూడవసారి లోక్‌సభ మెజారిటీని అడ్డుకోగ‌లిగింది.  దేశంలో ఒక దశాబ్దం పూర్తి మెజారిటీ తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవ‌స‌ర‌మని  ఈ ఎన్నిక‌లు చాటిచెప్పాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాని సీట్ల సంఖ్య 240కి పడిపోయింది-ఐదేళ్ల క్రితం 303 సీట్లు గెలుచుకోగా,…

బిఆర్‌ఎస్‌ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తున్నదా ?

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన భారత రాష్ట్రసమితి తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వొచ్చింది. రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో ఒక్క స్థానంలోకూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిందంటే ఆ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నది స్పష్టమవుతున్నది.  ప్రతిపక్ష పార్టీలు  మొదటినుండీ ఈసారి బిఆర్‌ఎస్‌కు ఒక్క స్థానంకూడా రాదన్నట్లుగానే ఫలితాలు వెల్లడైనాయి. మెదక్‌ నియోజకవర్గం…

ఆకలి చక్రాన్ని విచ్ఛిన్నం చేయడం ఎలా..?

ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు, ఆ తర్వాత వేదం చెప్పు అంటారు స్వామి వివేకానంద. గాలి, నీరు తర్వాత ఆహారం మూడవ అత్యంత ప్రాథమిక మానవ అవసరం. 2030లో దాదాపు 600 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడతారని అంచనా వేయబడిరది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపానికి పరిష్కారాలకోసం చెబుతుంది.  సంఘర్షణ,…

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఒక బూటకం!

“సోమవారం స్టాక్‌ మార్కెట్‌, విజ్ఞంభించింది. సట్టా బజార్ కూడా అంతే…. గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. కాని ఎగ్జిట్‌ పోల్స్‌ పుణ్యమా అని స్టాక్‌ మార్కెట్‌ కళ కళ లాడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు వాస్తవిక పరిస్థితులను అంచనా వేసి సర్వే ఫలితాలను వెల్లడించకుండా, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల చేతిలో…

పటిష్టమైన ఎన్నికల ప్రక్రియ‌ తక్షణ కర్తవ్యం

కశ్మీర్‌ లోయలో ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ వోటింగ్ శాతం న‌మోదైంది. అయితే ఇదే ఉత్సాహం దేశ రాజధానిలో కూడా ప్రతిబింబించాలి. కానీ ఈసారి న్యూదిల్లీలో కేవలం 55.43% వోటర్లు మాత్రమే తమ వోటు హ‌క్కును వినియోగించుకున్నారు. దశాబ్దాల తర్వాత, ఈ సంఖ్యలను పరిశీలిస్తున్న పరిశోధకులు న్యూ దిల్లీ,  అనంతనాగ్‌ల పోలింగ్ శాతం పోక‌డ‌లు ఒకేలా…

రాజ్యాంగ స్ఫూర్తి ఏమవుతోంది..!?

ప్రజల జీవన విధానంలో మార్పులేదు  పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ది.. పెరిగిన నిరుద్యోగం  రాజ్యాంగం లోపమా..నాయకుల లోపమా..? ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త పాలకులు వస్తున్నారు. కానీ పాలనలో మాత్రం మార్పు కానరావడం లేదు. యధారాజా ..తథా ప్రజా అన్నచందంగా కేంద్రం బాటలోనే రాష్ట్రాలు  నడుస్తున్నాయి. ఎంత వెనకేసుకుందామా అన్నదే అందరి లక్ష్యం అయ్యింది. రాజ్యాంగ స్ఫూర్తికి…

సమస్యల వలయంలో విశ్వ బాల భారతం!

కొరోనా  విపత్తు కల్లోల కాలంతో పాటు వాతావరణ ప్రతికూల మార్పుల తో ప్రపంచ మానవాళికి దెబ్బ మీద దెబ్బ తగిలి విలవిల్లాడుతున్నది. ఒక విపత్తు తర్వాత మరో విపత్తు వెంటబడి తరుముతున్నాయి. ఉద్యోగ ఉపాధులు తరిగి పోతున్నాయి. వేతనాలు/కూలీరేట్ల కోతలతో పేదలకు బతుకుదెరువు కరువైంది, జీవితం బరువెక్కింది. జీవనోపాధులు సన్నబడ్డాయి, అర్థ ఆకలి రోజులు గడుపుతున్నాం.…

పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలుపుదల సాధ్యమా?

భారతదేశం శాంతికాముక దేశం గా పేరుగాంచిన మాట వాస్తవం. శాంతి,సహనం, మానవీయ విలువలు భారతీయ సమాజంలో  అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి. హింసతో సాధించేదేమీ లేదనే సత్యం మన పూర్వీకులు ఏనాడో గుర్తించారు. ధర్మం దారి తప్పిన నాడు హింస చెలరేగి మానవ జాతి అంతమవుతుందని ఎన్నో ధర్మ ప్రవచనాలు చాటి  చెబుతున్నాయి.అహింసను నమ్మిన ఎంతో మంది…

తెలుగు ప్రజలకు వరం

 మే 28…సురవరం ప్రతాపరెడ్డి జయంతి అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు సాగడం, ఉర్దూ…