Category శీర్షికలు

‘ప్లాస్టిక్’ పూర్వ వ్యవస్థను పునరుద్ధరించాలి!

ప్రకృతికి ప్రమోదం  ‘ప్లాస్టిక్’ వాడకం ఈశాన్య ప్రాంతంలోని కొందరు సామాజిక ఉద్యమకారులు ‘వెదురు’ ఈనెలతో రకరకాల పరిణామాలలో సంచులను తయారుచేస్తున్నారట.  వెదురు కలపను ఉపయోగించి ‘సీసా’లను, గిన్నెలను, దొన్నెలను, డిప్పలను, చిప్పలను, డబ్బాలను, ‘డొక్కు’- చిన్న డబ్బాలను కూడ తయారుచేసే ‘పంపిణీ సంస్థలు’ పెరుగుతున్నాయట. ఈ ‘చిట్టి’ సంస్థలలో అత్యధికం స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ భారత’  పునర్…

ప్రగతిని నిర్ధారించే ‘సూచికల’ వ్యవస్థ ఏదీ?

ఖాతాదారుల హితానికి విఘాతం వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలు వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక ప్రగతి సూచికల తరుగుదల, పెరుగుదల ప్రాతిపదికగా నష్టాలను లాభాలను నిర్ధారించడానికి గొప్ప ఆర్భాటం జరుగుతోంది. వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలుగా మారిపోయి ఉండడం తరతరాల వైపరీత్యం.  ఆరోగ్య సూచికలు లేవు,…

కార్పొరేట్‌ల కనుసనల్లో ఆపరేషన్‌ కాగార్‌..

 స్వేచ్ఛగా, యధేచ్చగా భారత ప్రభుత్వం మరియు ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో రహస్యంగా టాటా, ఎస్‌ఆర్‌, జిందాల్‌, వేదాంత ఇతర కార్పొరేట్‌ కంపెనీలు కుదుర్చుకున్న వందల కోట్ల విలువైన ఎం.వో.యు లను అమలుపరచడానికే ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వందల సంవత్సరాల పాటు అక్కడున్న స్టీల్‌, ఐరన్‌, గ్రాఫైట్‌, బొగ్గు, సున్నపురాయి, యురేనియం మొదలగు 27…

దేశ రక్షణలో ‘ఎల్‌సిఏ’ల ప్రాధాన్యం ఎంత?

బరువు ఎక్కువ ఉందని ‘తేలికపాటి యుద్ధ విమానాలు’- లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌- ఎల్‌సిఏ- దేశ రక్షణకు అత్యంత అవసరమన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్తవం! మన దేశం చుట్టూ చైనా దురాక్రమణ వ్యూహం బిగుసుకుంటున్న తరుణంలో మన దేశ రక్షణలో ఈ ‘ఎల్‌సిఏ’ల ప్రాధాన్యం మరింత పెరిగింది. ‘తేలిక’ యుద్ధ విమానాలను మాత్రమే కాదు, ఇతర…

మూడవ విడత పాలనలో సమన్వయమే అత్యంత కీలకం..

 అమరావతిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..  ‘‘మేము ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తాం.. రాష్ట్రంలోని మసీదుల నిర్వహణకు నెలకు రూ.5,000 ఆర్థిక సహాయం, హజ్‌ యాత్రికులకు లక్ష రూపాయల సహాయం, నూర్‌ బాషా కార్పొరేషన్‌ స్థాపించి ప్రతి ఏటా రూ.వంద కోట్ల నిధులు, ప్రతి నెల…

ప్రజలంటే….?

ప్రజలంటే తేలిక కాదు. వోటు అంటే నోటు కాదు ఓ ఆలోచనకు ఆగ్రహమోస్తే ప్యాలెస్లు కూలుతాయి… ప్రజలంటే చులకన కాదు సిద్దం అంటే సిగ్గు వదులుకోనే సన్యాసులు కారు. ఓ ఆచరణ మొదలైతే ఓటమి బటన్‌ నొక్కుతారు ప్రజలంటే  పలుచన కాదు డబ్బుతో కొనుక్కునే పశువులు కారు తమను తాము కాపాడుకునే నిజంతో నడిచే బలంవంతులు……

పెల్లుబికిన రౌద్రం…

పుట్టిన మట్టిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడి,  పీడనను కవితారూపంలో ప్రజల ముందుంచాలనే లక్ష్యంతో విద్యావేత్త , కవి ప్రొఫెసర్‌ ఏకు తిరుపతి చేసిన ప్రయత్నమే రౌద్రం. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ప్రజలు జరిపిన చైతన్య పోరాటాలను సమీక్షించిన కవి  రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడ తలెత్తుతున్న…

ప్రాణాంతకంగా మారుతున్న సోషల్‌ మీడియా అశ్లీల అమానవీయ క్రీడలు !

 నేటి డిజిటల్‌ యుగంలో బాడీ షేమింగ్‌, సోషల్‌ ట్రోలింగ్‌, సైబర్‌ బుల్లీయింగ్‌, స్లట్‌-షేమింగ్‌, సైబర్‌స్టాకింగ్‌ లాంటి సోషల్‌ మీడియా వికృతాలు హద్దులు దాటి ప్రమాదకర ప్రాణాపాయ దుస్థితి చేరుతున్నాయి. ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఒక వ్యక్తిని అకారణంగా అనుచిత…

మోదీ దూకుడుకు ఎన్డీఏ కళ్లెం వేయాలి!

రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారు. రాజ్యంగం ఏ మేరకు ఎంతవరకు అమలు సాధించామన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమ న్యాయం అందుతుందా అన్నది చూడాలి. ఉమ్మడి నిర్ణయాలతోనే…