Category శీర్షికలు

టిటిడిపి పునర్జీవనం కానుందా ?

పదేళ్ళుగా మరుగుపడిన నాయకులు, బాబు పర్యటనతో కార్యకర్తల్లో నూతనోత్సాహం స్వాగతానికి హైదరాబాద్‌లో ఏర్పాట్లు  ( మండువ రవీందర్‌రావు ) ఏపీ ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి  స్వాగతం పలికేందుకు తెలంగాణ టిడిపి శ్రేణులు హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలుగా…

గుండె ఒంపిన భావధార‌…

ఆస‌క్తిని రేకెత్తించేలా ఆరంభ‌మై క్ర‌మంగా విస్త‌రించి విస్తృత ఆద‌ర‌ణ పొందిన ఆధునిక క‌వితా ప్ర‌క్రియ నానీలు. సూక్ష్మంగా అనంతాన్ని ఆవిష్క‌రించే సౌల‌భ్య‌మున్న ప్ర‌క్రియ‌గా నానీల‌కు ఎంతో పేరొచ్చింది. ఆక‌ర్షణీయ‌మైన ఎత్తుగ‌డ‌తో ఆరంభ‌మై అద్భుతమ‌నిపించే కొస‌మెరుపుతో ముగియ‌డంలోనే నానీల ప్ర‌త్యేకత దాగి ఉంది. మ‌న‌సు పొర‌ల్లో ప‌దిలంగా దాచుకున్న భావ సంచ‌యాల్ని నా చిన్న హృద‌యం పేరుతో…

బాసర ఐ.టిని బతికించుకుందాం!!

‘‘విశాలమైన జాతీయ స్థాయి సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్యం,లేదు,పరిపాలనా నియమ,నిబంధనలు లేవు. వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌వ్యక్తిగత నిర్ణయాలే అక్కడ పాలనా సూత్రాలు. గత ప్రభుత్వం దశాబ్ద కాలపు అశ్రద్ధ ఫలితంగా త్రిపుల్‌ ఐ.‌టి. బాసర లో చదువుల విధ్వంసం జరిగింది. కొత్త సర్కార్‌ ‌లో కూడా ఆయన ఏక్‌ ‌నిరంజన్‌ ‌పాలన అప్రతిహతంగా కొనసాగుతుంది.’’ (గత సంచిక…

మన ‘జిడిపి’ పెరుగుదల వేగం తగ్గిపోతుందా?

రిజర్వ్‌ బ్యాంకు వారు సంవత్సరం కాల వ్యవధిలో  ఆరుసార్లు ‘వడ్డీ’ శాతాన్ని తగ్గించడం ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ పెరుగుదల వేగం పెరగడానికి దోహదం చేస్తుందన్నది జరిగిపోతున్న ప్రచారం. బ్యాంకులలో శ్రమార్జిత ధనాన్ని నిక్షిప్తం చేసిన మధ్యతరగతి ఖాతాదారులు మాత్రం తమ రాబడి తగ్గిపోతున్నందుకు లబోదిబోమని రుసరుసలాడుతుండడం సమాంతర విపరిణామం. ‘కాల వ్యవధి హుండీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను…

యుగ పురుషుడు వివేకానందుడు

భారతదేశ సంస్కృతిని, ఆద్యాత్మిక చింతనను, విదేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో, ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలను భారత సమాజం గర్వంగా గొప్పగా  నేటికీ గుర్తు చేసుకుంటునే ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన…

సూడాన్‌ దేశాన్ని కాటేస్తున్న కరువు!

‘‘తినడానికి తిండి దొరకక చెట్ల ఆకులను తింటున్న మనుషులు. తన పిల్లల కడుపు నింపడానికి మురికిని వండిన ఓ తల్లి..’’  -ఇది  సినిమాలోని సన్నివేశం కాదు. సూడాన్‌ దేశంలో ప్రస్తుత వాస్తవ పరిస్థితికి నిదర్శనం. ఆధిపత్య పోరే కారణం: ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణం..వీరిలో ఒకరు సుడానీస్‌ మిలటరీ అధిపతి జనరల్‌…

చట్టాల అమలులో ఏదీ.. చిత్తశుద్ధి?

  ప్రశ్నార్థకమవుతున్న అడవి జంతువుల మనుగడ! ఓవైపు వేటగాళ్లు, స్మగ్లర్లు కొనసాగిస్తున్న అకృత్యాల వల్ల వందలు, వేల సంఖ్యలో వన్యప్రాణులు మృత్యువాత పడుతుండగా, మరోవైపు రైల్వేట్రాక్‌లు అడవి జంతువుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. అభివృద్ధి ముసుగులో అటవీ హననం యథేచ్ఛగా జరుగుతుండగా, మరోవైపు చిట్టడవులను చీల్చివేసి ఆధునిక సౌకర్యాలను కల్పించుకుంటున్నాం. దీంతో అరణ్యాలను ఆవాసాలుగా చేసుకొన్న…

ప్రపంచ పట్టణాల సూచికలో మనమెక్కడ..!

ఆధునిక డిజిటల్‌ ఏఐ యుగంలోఆకరషణీయ ఉద్యోగ ఉపాధులను వెతుక్కుంటూ గ్రామీణ యువత పట్టణాలకు చేరడం వేగంగా జరుగుతోంది. పల్లె యువత ఆర్థికంగా లాభం లేని వ్యవసాయ ఆధార వృత్తులను వదిలి ఎర్ర బస్సెక్కి నగరాలకు చేరడం, ఏదో ఒక పనిని చూసుకొని బతుకు పోరు సాగించడం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ క్రమంగా, వేగంగా పెరగడంతో అంతే…

వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి!

పార్లమెంట్‌ స్తంభన అన్న పాతపద్ధతులకు దూరంగా ఉంటేనే మేలు ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి పార్లమెంటులో సభ వాయిదా పడిరదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గతంలో లాగా ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి.  నిజానికి దేశం…