Category శీర్షికలు

‘‘అద్భుతమైనది …ఆనందయోగమిది ’’

ద్యావరి నరేందర్‌రెడ్డి కలం నుంచి జాలువారిన అద్భుత గజల్‌ వాహిని ‘‘శ్రీలక్ష్మీనారసింహం’’ కవి అంటే సహజంగా సామాజిక అంశాలనో, ప్రకృతి వైపరీత్యాలనో, సామాజిక అసమానతలనో వస్తువుగా ఎంచుకొని కవితలు వ్రాయటం  ఆనవాయితీ. భక్తిభావ లహరిలో తేలియాడుతూ తనకు తాను  తదాత్మీకరణం చెందుతూ  షోడశోపచారాలలోని పూజావిధి విధానాలను ప్రస్తుతిస్తూ అక్షర రూపాన్నిచ్చి గజల్‌ పక్రియగా మలచటం నరేందర్‌…

రక్షణ లేని హక్కులు..!

చట్టాల్లో ఉన్న గందరగో ళానికి మినహాయిం పులు తోడైతే శిక్షలు తప్పించుకునే మార్గాలు మనదేశంలో చాలా ఎక్కువ. మరణశిక్ష విధించ దగిన కేసుల్లోనూ  బాల నేరస్థుల పేరిట శిక్షలు తప్పించుకుని కేవలం ఒకటి రెండేళ్లు బాల్యపరిరక్షణ కేంద్రాల్లో గడిపేసి దోషులు బయటపడుతున్నారనేది భారత న్యాయ సంఘం అభిప్రాయం. అందుకే బాలలుగా నిర్వచించే వయస్సును 18 నుండి…

న్యాయవ్యవస్థ స్వతంత్రత నిలిచేనా?

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై గత దశాబ్దకాలంగా ఏదో ఒక రీతిన దాడులు జరుగుతునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు జవసత్వాలను ఉద్దీపన చేసుకుంటూనే సుప్రీం తన వ్యక్తిగత స్వతంత్రతను, న్యాయవ్యవస్థ ప్రతిష్టను ప్రస్ఫుటింప చేస్తోంది. ఈ క్రమంలో చట్టసభలతోను, పాలనా వ్యవస్థలతోను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంయమనం కోల్పోకుండా నిజాయితీని చాటుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం తన ఉనికిని కాపాడుకుంటోంది. సమాచార…

ఆంధ్రాలో వేధనకు గురౌతున్న బ్యూరోక్రాట్లు

బ్యూరోక్రాట్లు చట్టానికి లోబడి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు వారథులుగా ఉండాలి. అంతేకాని కీలుబొమ్మలుగా ఉండరాదు. అదే సమయంలో పాలకులు చేసిన తప్పిదాలకు తానా అంటే తందానా అంటూ ముందుకు వెళితే తప్పనిసరిగా బాధ్యతలను విస్మరించినట్లవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో బ్యూరోక్రాట్లలో  ఐపీఎస్‌,  ఐఏఎస్‌ అధికారులను అపహాస్యం చేసే విధంగా అధికారంలోకి వొచ్చిన చంద్రబాబు సర్కార్‌…

చెదపట్టిన చట్టాలకు కొత్తరూపం వొచ్చేనా?

సంప్రదాయ పారిశ్రామికత నుండి ఆధునికతను సంతరించుకోవడంతో శారీరక శ్రమ కంటే మేధస్సుకు, విజ్ఞానానికి, ఆలోచనలకు, విశ్లేషణలకూ ప్రాధాన్యత పెరిగింది. రెండు వందల ఏళ్ల క్రితం అక్షరాస్యత లేని వారు, సాక్షరాస్యులు మాత్రమే కార్మికులుగా చేరేవారు, వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది, మనస్సుతో ఆలోచించి చేసే పనులకు వేరే వర్గాన్ని నియమించుకునేవారు. దాదాపు రెండు వేల…

పాల్కురికి సోమనాథ తెలుగు విశ్వవిద్యాలయం!

తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ కేంద్రంగ 1985 డిసెంబర్‌ 2 నాడు ప్రారంభమైంది. తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి, కళలు అధ్యయన, అధ్యాపనలతో పాటు, పరిరక్షణ, పరిశోధనలు ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన సంస్థ ఇది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు తెలుగు అకాడెమీ మినహా అన్ని అకాడెమీలను రద్దు పరచి ఆ ఊరుమ్మడి బాధ్యతలు…

రాష్ట్రాలపై కేంద్రం వివక్ష.. అభివృద్ధికి శాపం!

నియంతృత్వ ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరం..  బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఉండాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలి. అంతే కాని రాష్ట్రాల మీద పెత్తనం చలాయించే విధంగా కేంద్రం వ్యవహరిస్తే ఘర్షణ అనివార్యమవుతుంది. రాష్ట్రాలు కూడా దేశ సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి…

పౌరసత్వ చట్ట సవరణలతో మేలు జరిగేనా?

పౌరసత్వం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో వ్యక్తులకు ఉండే సన్నిహిత సంబంధానికి ప్రతీక అవుతుంది.  పౌరసత్వ చట్ట సవరణ బిల్లు అమలులోకి రావడం ద్వారా నిర్దిష్ట నిబంధనలను పాటించిన కాందిశీకులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది.  పౌరసత్వం సగటు పౌరుడికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. స్వేచ్ఛగా జీవించడం మొదలు, వోటు…

పిన్న వయసులోనే ప్రధానియైన రాజీవ్ గాంధీ

40 ఏళ్ల వయసులో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ గాంధీ అప్పట్లో చిన్న  వయస్కులైన నేతల్లో ఒకరు. అలాగే ఆయన తాత, నెహ్రూ కుటుంబంలో… జ‌వ‌హ‌ర్‌లాల్ తొలి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేనాటికి వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు, ఆయన తల్లి ఇందిరా గాంధీ 1966లో మొద‌టిసారి ప్ర‌ధాన‌మంత్రి అయిన‌ప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటె 8…