దాచేసిన సత్యాలు..!
‘‘ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్లో పోస్ట్ చేయబడిన సీనియర్ బ్యూరోక్రాట్ వజాహత్ హబీబుల్లా, కాశ్మీరీ పండిట్ల వలసలను ఆపమని లోయలోని చాలా మంది ముస్లింలు తనను అభ్యర్థించారని, వీరి అభ్యర్ధన తర్వాత దూరదర్శన్ టెలికాస్ట్ ద్వారా కాశ్మీరీ పండిట్లను ఉద్దేశించి జగ్మోహన్ను ఓ ప్రసంగం చేయమని కోరాను అని తెలిపారు. ఈ సత్యం రికార్డు అయి…
